News

News

శ్రీవాణి భజన మండపం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నూతన ఆలయాలు

గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మికత.. భక్తిభావం పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి ) నిత్యం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీవాణి భజన మండపం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నూతన ఆలయాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో స్థలం కేటాయిస్తే...
News

చివరి దశకు నక్సలిజం

నక్సలిజం చివరి దశకు వచ్చినట్టు.. మావోయిస్టు ప్రభావిత జిల్లాలు నేడు కేవలం మూడే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 364 మంది నక్సలైట్లు ఎన్‌కౌంటర్ అయ్యారని, మరో 1022 మంది అరెస్టయ్యారని కేంద్రం వివరించింది. గత ఐదేళ్లలో 7,409...
News

పాకిస్తాన్ వలస హిందువులకు నివాసం కల్పించండి

పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన షెడ్యూల్డ్ కాస్ట్ హిందువులకు కేవలం భారత పౌరసత్వం ఇవ్వడం మాత్రమే సరిపోదని, వారికి గౌరవప్రదమైన నివాస సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని మజ్ను కా తిలా ప్రాంతంలో,...
News

కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు

కోటప్పకొండ తిరునాళ్లకు‌ రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలను మంజూరు చేసిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావు పేట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోటప్పకొండ లో వేంచేసి ఉన్న త్రికోటేశ్వర...
News

అమెరికాలో బంగ్లాదేశ్ హిందువుల రక్షణ కోసం 25 నగరాల్లో భారీ ర్యాలీలు

బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందూ మైనార్టీలపై దారుణమైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో హిందువులనే లక్ష్యంగా చేసుకొని.. అతి క్రూరంగా హత్యచేసి రోడ్లపై ఊరేగించిన ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వాటికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో...
News

భారతదేశం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం

అన్ని జీవులూ భగవంతుని స్వరూపాలేనని, అందుకే ఇతరులకు సేవ చేయడం మన కర్తవ్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ ఉద్బోధించారు. దాన ధర్మాలను కాదు, మన సేవనే విశ్వసిస్తామని అన్నారు. జీవితంలో ఇతరులకు సేవ చేయానికి వచ్చే...
News

హిందుత్వం విభిన్న ఆలోచనా స్రవంతులు కలిగిన విశాల గ్రంథాలయం

భారత్ కి అద్భుతమైన నాగరిక చరిత్ర వున్నప్పటికీ, దేశం దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు విదేశీ పాలనలో వుండటం వల్ల హిందువుల ఐక్యత, సంఘటనా శక్తి కోల్పోయేలా చేసిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ కృష్ణగోపాల్ అన్నారు. ఈ...
News

భారత శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. ఒకే పరికరంతో సౌరశక్తి సంగ్రహణ, నిల్వ

క్లీన్ ఎనర్జీ రంగంలో భారత శాస్త్రవేత్తలు ఒక కీలక మైలురాయిని సాధించారు. సౌరశక్తిని గ్రహించడంతో పాటు దానిని నిల్వ చేయగల పరికరాన్ని (సింగిల్ యూనిట్) అభివృద్ధి చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ)కి చెందిన బెంగళూరులోని సెంటర్ ఫర్...
News

స్పెషల్‌ ఆపరేషన్‌తో గుహలో దాక్కున్న ఉగ్రవాదులు ఖతం

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో భద్రతా దళాలు బుధవారం స్పెషల్‌ ఆపరేషన్‌తో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఓ గుహలో తలదాచుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే పక్కా సమాచారం అందుకున్న బలగాలు ఎన్‌కౌంటర్‌లో వాళ్లను హతమార్చి ఆపరేషన్‌...
News

బలూచిస్థాన్‌లో మా బలగాలు చేతులెత్తేస్తున్నాయి.. పాక్ రక్షణ మంత్రి

పాకిస్థాన్‌లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్థాన్‌లో వేర్పాటువాద సెంట్రల్ దాడులు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నేషనల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బలూచిస్థాన్ తిరుగుబాటుదారులను అణచివేయడంలో తమ భద్రతా దళాలు 'శారీరక...
1 302 303 304 305 306 2,474
Page 304 of 2474