News

News

ముస్లిములు తమ పూర్వీకులు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి : షియా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్

వివాదాస్పదమైన అన్ని స్థలాలలో ముస్లింలు తమ వాదనలను ఆపి, కూల్చివేసిన దేవాలయాలపై నిర్మించిన 11 మసీదులను హిందువులకు అప్పగించాలని ఉత్తర ప్రదేశ్, షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీమ్ రజ్వి అన్నారు. ముస్లింలు మధుర, వారణాసి, జౌన్‌పూర్‌లతో సహా దేశవ్యాప్తంగా...
ArticlesNews

దేశవ్యాప్తంగా ఆర్‌.ఎస్‌.ఎస్ స్థిరంగా విస్తరిస్తున్నది – డాక్టర్ మన్మోహన్ వైద్య

ఆర్‌.ఎస్‌.ఎస్ సంఘ కార్యం  స్వయం సేవకుల కఠినమైన పరిశ్రమ, సమాజంలో అనుకూలమైన వాతావరణం కారణంగా ఆర్‌.ఎస్‌.ఎస్ సంఘ కార్యం  దేశవ్యాప్తంగా నిరంతరం విస్తరిస్తోంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత ఈ కార్యంలో పాలుపంచుకుంటున్నారని ఆర్‌.ఎస్‌.ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్...
News

కథువా కేసు: ప్రత్యేక విచారణ అధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదుకు కోర్ట్ ఆదేశం

దేశంలో సంచలనం సృష్టించిన కథువా కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందానికి (సిట్) చెందిన ఆరుగురు విచారణాధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాల్సిందిగా జమ్మూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న...
News

అయోధ్య కేసులో హిందూ వర్గాల వినతికి సానుకూలంగా స్పందించిన సుప్రీం

కొన్ని దశాబ్దాలుగా నానుతున్న రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం పరిష్కారమయ్యే దిశగా సాగుతోంది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమి అటు రామజన్మ స్థానం లేదా ఇటు బాబ్రీ మసీదుకు చెందినది కాదని ఒకవేళ సుప్రీంకోర్టు భావిస్తే, సదరు స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు ఉగ్ర ముప్పు

ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతలపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం, నేతలపై ఉగ్రవాదులు గురిపెట్టినట్లు నిఘావర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదులు.. ఇప్పటికే...
News

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్

శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వార్లను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు మరియు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం మోహన్ భాగవత్ మల్లిఖార్జున స్వామి...
News

ఆలయాలకు భజన సామాగ్రి పంపిణీ చెయ్యాలని తితిదే నిర్ణయం

రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్మించిన ఆలయాలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరపున భజన సామగ్రిని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆమోదం తెలిపింది. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన హిందూ ధర్మ...
News

మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టులపై భారీ రివార్డు

జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇద్దరు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులపై పోలీసులు మంగళవారం భారీ రివార్డులను ప్రకటించారు. డోడా జిల్లాకు చెందిన హరూన్‌ అబ్బాస్‌ వానీ, మసూద్‌ అహ్మద్‌ ప్రస్తుతం ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో పనిచేస్తున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వీరికి సంబంధించిన ఎలాంటి...
News

అన్యాక్రాంతమైన దేవాలయ భూముల స్వాధీనానికి దేవాదాయ శాఖ యత్నాలు

అనంతపురం జిల్లాలో అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం అనంతపురంలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఈవోలతో సమీక్షా సమావేశంలో ఆయన ఈవోలను ఈ మేరకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన...
1 2,415 2,416 2,417 2,418 2,419 2,502
Page 2417 of 2502