కమలం టీంలోకి క్రికెటర్ గంభీర్
ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్ కాషాయ కండువా కప్పుకున్నారు. కమల దళంలో చేరిపోయారు. డిల్లీలోని భాజపా కార్యాలయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్ ల సమక్షంలో పార్టీలో చేరారు. గౌతం గంభీర్ గతంలో అనేక సేవా కార్యక్రమాలలో...









