News

News

పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

సంస్కారాన్ని నేర్పించే పాఠశాలలో భారతీయ సనాతన ధర్మాన్ని పట్టపగలే అత్యంత దారుణంగా అవమానించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో చోటు చేసుకుంది. ఈ మధ్య హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలు, దేవాలయాలలోని రధాలను కొందరు దుండగులు ధ్వంసం చేస్తున్న విషయం...
News

ఒళ్ళు గగుర్పొడిచేలా అంకిత్ శర్మ పోస్టుమార్టం రిపోర్ట్

ఈశాన్య ఢిల్లీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిఘా విభాగం(ఐబీ)అధికారి అంకిత్‌శర్మ శరీరంపై 51చోట్ల గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. వీటిలో 12చోట్ల పదునైన కత్తులతో చేసిన గాయలుకాగా మరో 33చోట్ల ఆయుధాలు, రాడ్లతో చేసిన గాయాలున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ గాయాలన్నీ...
News

శ్రీ వేంకటేశ్వర సమారాధన గోడపత్రిక ఆవిష్కరణ

సింహపురి వైద్య సేవా సమితి మరియు యానాదుల ధర్మ జాగరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 11వ తేదీ న గొలగముడి వెంకయ్య స్వామి ఆశ్రమం నందు  జరగబోవు  శ్రీవెంకటేశ్వర స్వామి సమారాధన కార్యక్రమం యొక్క గోడ పత్రిక ,కరపత్రములు...
News

ఆరెస్సెస్ లో బాధ్యతల మార్పు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) సందర్భంగా ప్రతి ఏడాది అఖిల భారతీయ, క్షేత్ర స్థాయిలలో వివిధ బాధ్యతలలో వచ్చిన మార్పులను ప్రకటించడం రివాజు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ విస్తృతి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర...
NewsProgramms

ఒంగోలు, తాడేపల్లిలలో ఆరెస్సెస్ శాఖా వార్షికోత్సవాలు

ఒంగోలులో.... ఒంగోలు విద్యారణ్య శాఖ వార్షికోత్సవం ది 14.3.20 న జరిగింది.ముఖ్య వక్తగా ఒంగోలు SBI అసిస్టెంట్ మేనేజర్ శ్రీ కె. బాలకృష్ణమూర్తి పాల్గొనగా స్వయసేవకుల ప్రదర్శనలు బస్తీ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఒంగోలు వార్షికోత్సవ దృశ్యాలు : తాడేపల్లిలో.... అలాగే విజయవాడ...
NewsProgrammsSeva

సూర్యోపాసన ద్వారా ఆయురారోగ్యాలు – శ్రీ దత్త పీఠాధిపతి

సమాజంలో ప్రతి ఒక్కరూ సూర్యోపాసన చేయడం ద్వారా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని శృంగవృక్షంకి చెందిన శ్రీ దత్త పీఠాధిపతి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు. శనివారం ఐ. పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో ఆయన విస్తృతంగా...
News

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల వీర మరణం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్‌ సాయుధ దళానికి (సీఏఎఫ్‌) చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో బాంబు దాడి ఘటనలో సీఆర్పీఎఫ్‌కు చెందిన జవాను ఒకరు గాయపడ్డారు. బస్తర్‌ జిల్లాలోని మర్దూమ్‌ పోలీస్‌స్టేషన్‌...
News

ఆరెస్సెస్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభ వాయిదా

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన 'అఖిల భారతీయ ప్రతినిధి సభ'(ఏబీపీఎస్‌) వార్షిక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆరెస్సెస్‌ ప్రకటించింది. ముందుగా నిర్ణయించినట్లు బెంగళూరులో ఈ నెల 15 నుంచి 17 మధ్య ఈ సమావేశాలు జరగాల్సి ఉంది....
NewsProgramms

ఉగాది నుంచి రాష్ట్రమంతటా శ్రీ రామ దీక్షలు

ధర్మ జాగరణ సమితి మరియు మహా విద్యా పీఠంల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 25 ఉగాది నుంచి ఏప్రిల్ 2 శ్రీ రామ నవమి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు శ్రీరామ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా...
News

కరోనా కట్టడికి సార్క్ దేశాల ఉమ్మడి వ్యూహానికి ప్రధాని మోడీ ప్రతిపాదన

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్‌ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనపై పాకిస్థాన్‌ కూడా సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం ఆ దేశాల నేతలతో నిర్వహించాలన్న మోడీ ప్రతిపాదిత వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. దేశాలకు...
1 2,368 2,369 2,370 2,371 2,372 2,501
Page 2370 of 2501