కార్గిల్ వీరునికి ప్రమోషనిచ్చి గౌరవించుకున్న పంజాబ్.
కార్గిల్ అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. అయితే పాక్పై కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్కు ఘన విజయాన్ని అందించింది. ఈ సందర్భంగా నాడు దేశం కోసం...









