News

News

శబరిమలపై వాదనలు వినడానికి 10 రోజుల గడువు విధించిన సుప్రీం

శబరిమల ఆలయం, దర్గాలు, మసీదుల్లోకి మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్శీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం కల్పించడంపై దాఖలైన పిటినష్లపై వాదనలను వినేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు పదిరోజుల గడువు విధించింది....
NewsProgramms

ధర్మ రక్షా నిధికై ధర్మాచార్యుల పిలుపు

గుంటూరులో 22/1/ 2020 బుధవారం సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పూజ్య ధర్మాచార్యుల సదస్సులో రాష్ట్రంలోని వివిధ మఠాలు, పీఠాలకు చెందిన పూజ్య ధర్మాచార్యులు పాల్గొని రాష్ట్రంలోని హిందూ ధర్మ రక్షణకై ప్రతి హిందువూ తనవంతుగా ధర్మ రక్షా నిధిని సమర్పించవలసిందిగా...
News

చారిత్రక తప్పిదాన్ని సరిచేయడానికే సీఏఏ – ప్రధాని మోడీ

చారిత్రక తప్పిదాన్ని సరిచేయడానికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పొరుగు దేశాల్లో హింసకు గురవుతున్న మైనారిటీలకు విముక్తి కల్పిస్తామన్న భాజపా హామీని నెరవేర్చామన్నారు. దిల్లీలో ఏటా నిర్వహించే ఎన్‌సీసీ ర్యాలీలో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ...
News

బోడోలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం

బోడోలకు ప్రత్యేక రాష్ట్రం కోసం అసోంలో పోరాడుతున్న తీవ్రవాద గ్రూపులైన నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడో ల్యాండ్‌ (ఎన్‌డీఎఫ్‌బీ), ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియయన్‌ (ఏబీఎస్‌యూ)తో కేంద్రం ఒప్పందం చేసుకుంది. బోడో తెగ వారికి రాజకీయంగా, ఆర్థిక హక్కులు కల్పించేందుకు...
News

విదేశీయుల విష్ణు సహస్రనామ పారాయణం

భారతీయ సంప్రదాయ వస్త్రధారణ, నుదుటన తిలకం, ముచ్చటగా అలంకరణ చేసుకుని మువ్వన్నెల జెండాను ధరించి వేంకటేశ్వరుని సన్నిధిలో వీనుల విందుగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్న విదేశీయులను చూసి స్థానిక భక్తులు ఆశ్చర్యచకితులయ్యారు. విశాఖ నగరానికి విచ్చేసిన రష్యా, స్విట్జర్లాండ్, దేశాలకు...
NewsSeva

దిక్కులేని శవాలకు పెద్ద దిక్కు…. పద్మశ్రీ షరీఫ్ చాచా

షరీఫ్‌ చాచా..నీకు సలాం మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణంలోనూ గౌరవం కోరుకుంటాడు. మన చట్టాలు కూడా అదే చెబుతున్నాయి. శవానికి కూడా గౌరవం ఇవ్వాలన్నది నైతిక నియమం. కానీ, 130 కోట్ల జనాభా ఉన్న మన విశాల భారత దేశంలో విధి...
NewsProgramms

హిందూ సమాజం శక్తివంతమైతే దేశం కూడా శక్తివంతమవుతుంది – శ్రీ ఆలె శ్యాంకుమార్

హిందూ సమాజం శక్తివంతమైతే దేశం సర్వ సమస్యల నుంచి విముక్తం అవుతుందని ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా మన...
GalleryNews

SSF కారణంగా వెల్లివిరుస్తున్న మహిళా చైతన్యం

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం గ్రామీణ మండలం చాపురం పంచాయతీలోని సిద్దిపేట (SC గ్రామం) లో ముగ్గుల పోటీలు,  భజన, దేశ భక్తి గీతాలు పాడడం,  వక్తల ఉపన్యాసాలు, బహుమతి ప్రదానం ఘనంగా జరిగాయి. ఈ...
News

పిఠాపురంలో ఒక్కటై కదలిన హిందూ సంఘాలు

పిఠాపురం పట్టణంలో హిందూ సంఘాలు ఒక తాటి మీదకు వచ్చి గళం విప్పాయి. పిఠాపురంలోని పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. 4 రోజుల క్రితం పట్టణంలోని పలు హిందూ ఆలయాలలో దేవి దేవతల విగ్రహాలను కొందరు...
News

సర్వ జీవుల శ్రేయమే హిందూ సంస్కృతి ఆకాంక్ష – శ్రీ జనార్ధన్

అందరూ కలిసి ఆచరించేది, అందరికీ ఆమోదయోగ్యమైనది, అందరినీ సంస్కరించేదే సంస్కృతి అని సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ జనార్ధన్ అన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓల్డ్ మోహన్ దాస్ థియేటర్ నందు జరిగిన హిందూ...
1 2,310 2,311 2,312 2,313 2,314 2,424
Page 2312 of 2424