News

News

మశీదు పడగొట్టి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించిన చైనా ప్రభుత్వం

ఉగర్‌ ముస్లింలు, వారి మత విశ్వాసాల పట్ల చైనా అనుచిత వైఖరికి అద్దం పట్టే మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముస్లింల ప్రార్థనా స్థలం మసీదును కూల్చివేసి ఆ ప్రదేశంలో పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించిన డ్రాగన్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు...
News

జమ్మూ కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల అరెస్టు & ఇద్దరు హతం

జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా మాల్‌దేరా ప్రాంతంలో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. ఆ నలుగురు ఈ మధ్యే ఉగ్రవాద శిబిరాల్లో చేరినట్లు సైన్యం గుర్తించింది. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌లో సోమవారం...
News

కరోనా నుంచి కోలుకున్న కేంద్రమంత్రి మేఘ్‌వాల్

కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన కేంద్ర భారీ పరిశ్రమల, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు దిల్లీ ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. ''నేను కరోనా నుంచి...
News

హోం మంత్రి సుచరిత ఎన్నికను రద్దు చేయండి : రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన LRPF

తాను క్రైస్తవురాలై ఉండీ ఎన్నికలలో SC రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎన్నికను రద్దు చెయ్యాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది....
ArticlesNews

రామమందిర నిర్మాణం ఎందుకు?

ఇప్పుడు అయోధ్య రామమందిరాన్ని వ్యతిరేకించినట్లే కొందరు ఒకప్పుడు గుజరాత్ లో సోమనాధ మందిర పునర్నిర్మాణంపై సందేహాలు, నిరసనలు వ్యక్తంచేశారు. అయితే అప్పటికంటే ఇప్పుడు నిరసన స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఎంత గట్టిగా ఉన్నా ఈ నిరసనలు, వ్యతిరేక వాదనలూ సనాతన...
News

జమ్ముకశ్మీర్‌ : ఉగ్రదాడిలో అమరులైన ముగ్గురు పోలీసులు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో పాటు ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లాలోని క్రీరి చెక్‌పోస్టు వద్ద సీఆర్‌పీఎఫ్‌, జమ్ము పోలీసులు కలిసి విధులు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున...
News

లక్షణంగా ఉండాలని లక్ష గళాలతో హనుమాన్ చాలీసా

భారత్‌ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని సిలికానాంధ్ర తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో శనివారం అంతర్జాలం వేదికగా జూమ్‌లో లక్ష గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం ఆలపించారు. ఈ కార్యక్రమానికి సుమారు 50 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు పాల్గొన్నారు....
News

5 నెలల తర్వాత తెరుచుకున్న వైష్ణోదేవి ఆలయం

జమ్మూలోని వైష్ణో దేవాలయం దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకుంది. ఆదివారం నుంచి భక్తుల దర్శనానికి అనుమతించారు. కరోనా ప్రబలుతుండటంతో మార్చి 18న ఆలయాన్ని మూసివేశారు. కాగా, ఆదివారం నుంచి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని...
News

చంద్రుడిపై బిలానికి విక్రం సారాభాయ్‌ పేరు

జాబిలిపై చంద్రయాన్‌2 కనుగొన్న ఓ అగ్నిపర్వత బిలానికి ఇస్రో శాస్ర్తవేత్తలు భారత అంతరిక్ష పితామహుడు విక్రం సారాభాయ్‌ పేరు పెట్టారు. సారాభాయ్‌ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు ఆయనకు ఘన నివాళి ఇచ్చారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ప్రశంసించారు. ఇస్రో...
News

ఆ గుడిలో స్వాతంత్ర్య యోధులే ఆరాధ్య దైవాలు

గుడిలో దేవుడినే కాదు స్వాతంత్ర్య పోరాట యోధుల్ని కొలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వెలగవాడ ప్రజలు. ఆలయంలో దేవుడి ప్రతిమతో పాటు గోపురంపై దేశ నాయకుల విగ్రహాలు ప్రతిష్ఠించి జాతీయవాదం చాటుకుంటున్నారు. దేశ ప్రజల్ని బానిసత్వపు సంకెళ్ల నుంచి విముక్తి చేసిన ఆ...
1 2,304 2,305 2,306 2,307 2,308 2,500
Page 2306 of 2500