News

NewsProgramms

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని ఉద్వేగ భరిత ప్రసంగం

ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటపై ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఎగురవేశారు. అనంతరం త్రివిధ ధళాల గౌరవ వందనం స్వీకరించారు. దీనిలో భాగంగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి  ప్రసంగించారు. ఆయన...
News

రామాయణమే టాప్

33 ఏళ్ల కిందట దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం, మహాభారతం సీరియళ్లు టెలివిజన్‌ చరిత్రలో ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేశాయి. అంతటి విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియళ్లు కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో మరోసారి బుల్లితెరపై కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని...
News

ఆర్. ఎస్. ఎస్  కేంద్ర కార్యాలయంలో మువ్వన్నెల జెండా రెపరెపలు

74 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగపూర్ లోని RSS కేంద్రీయ కార్యాలయం వద్ద RSS సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ మహానగర్ సంఘచాలక్ శ్రీ రాజేశ్ జీ...
News

దేశమంతా ఘనంగా జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. కోవిడ్ కారణంగా భారీ ఏర్పాట్లు జరుగకపోయినా అధికారికంగా వేడుకలు జరగాల్సిన అన్ని చోట్లా జరిగాయి, జరుగుతున్నాయి. అలాగే పంద్రాగస్టు వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించిన...
Newsvideos

“దేశ విభజన విషాద గాథ” ప్రత్యక్ష ప్రసారం

అఖండ భారత్ దివస్ (14 ఆగస్టు) సందర్భంగా "దేశ విభజన విషాద గాథ" ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం : యూ ట్యూబ్ : https://youtu.be/dBjFIxYXL40 ఫేస్బుక్ : https://www.facebook.com/vskandhra మరిన్ని...
News

గుంజన్‌ సక్సేనా సినిమాపై భారత వైమానిక దళం ఫిర్యాదు

భారత సైనిక దళాలపై విషప్రచారం చేయడం, పాకిస్తాన్ కొమ్ముకాసే విధంగా సినిమాలు తీయడం బాలీవుడ్ లో సర్వసాధారణమైపోయింది. ఇటీవల భారత మాజీ వైమానిళ దళ అధికారి గుంజన్‌ సక్సేనా నిజ జీవిత ఆధారంగా రూపొందించిన బాలీవుడ్ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా,...
News

హోంమంత్రి అమిత్‌షాకు కరోనా నెగిటివ్‌

ఇటీవల కరోనా బారిన పడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇప్పుడు కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు...
News

ఆఫ్రికాలో ఐ ఎస్ పంజా

ఆఫ్రికాలో కీలకమైన మొజాంబిక్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ మొసిమ్‌బోవాను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ ఘటన ఆఫ్రికాలో పెను సంచలనం సృష్టించింది. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే దాదాపు 60 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయి. కొన్నాళ్ల...
News

‘ప్రశాంత్ భూషణ్‌ దోషి, ఆయనది కోర్టు ధిక్కరణే.. శిక్షపై ఈనెల 20న తదుపరి విచారణ’ : సుప్రీంకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం దోషిగా ప్రకటించింది. గతంలో ట్విటర్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, ఆయనకు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా...
News

ఆ ఊరికి ఈరోజే స్వాతంత్ర్యం వచ్చింది

భారత్‌కు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? అని అడిగితే టక్కున వచ్చే సమాధానం 1947 ఆగస్టు 15. కానీ, దేశంలోని ఓ గ్రామం మాత్రం అంతకు అయిదేళ్ల ముందే స్వాతంత్ర్యం పొందింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. బ్రిటిష్ వారిపై దేశమంతా పోరాటం...
1 2,305 2,306 2,307 2,308 2,309 2,500
Page 2307 of 2500