News

News

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల వీర మరణం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్‌ సాయుధ దళానికి (సీఏఎఫ్‌) చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో బాంబు దాడి ఘటనలో సీఆర్పీఎఫ్‌కు చెందిన జవాను ఒకరు గాయపడ్డారు. బస్తర్‌ జిల్లాలోని మర్దూమ్‌ పోలీస్‌స్టేషన్‌...
News

ఆరెస్సెస్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభ వాయిదా

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన 'అఖిల భారతీయ ప్రతినిధి సభ'(ఏబీపీఎస్‌) వార్షిక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆరెస్సెస్‌ ప్రకటించింది. ముందుగా నిర్ణయించినట్లు బెంగళూరులో ఈ నెల 15 నుంచి 17 మధ్య ఈ సమావేశాలు జరగాల్సి ఉంది....
NewsProgramms

ఉగాది నుంచి రాష్ట్రమంతటా శ్రీ రామ దీక్షలు

ధర్మ జాగరణ సమితి మరియు మహా విద్యా పీఠంల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 25 ఉగాది నుంచి ఏప్రిల్ 2 శ్రీ రామ నవమి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు శ్రీరామ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా...
News

కరోనా కట్టడికి సార్క్ దేశాల ఉమ్మడి వ్యూహానికి ప్రధాని మోడీ ప్రతిపాదన

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్‌ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనపై పాకిస్థాన్‌ కూడా సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం ఆ దేశాల నేతలతో నిర్వహించాలన్న మోడీ ప్రతిపాదిత వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. దేశాలకు...
ArticlesNews

అధికారం తలకెక్కితే….

స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన వివిధ పార్టీల కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడిన సంఘటనలు రాష్ట్రంలో ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంట పాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి మణెమ్మ పైన,...
News

ఒవైసీపై కేసు నమోదు

ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. కర్ణాటకలోని ఓ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో...
NewsProgramms

సమాజంలో సకారాత్మక పరివర్తన కోసం 15 లక్షల మంది స్వయం సేవకులు సక్రియం కావాలి – ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్

ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎ.బి.పి.ఎస్) మూడు రోజుల వార్షిక సమావేశాలు మార్చి 15 నుంచి మార్చి 17 వరకు బెంగళూరులో జరుగనున్న సంగతి VSK పాఠకులకు తెలిసిందే. ఈ రోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఈ అఖిల భారతీయ ప్రతినిధి...
NewsProgrammsSeva

విజయవంతమైన ఆరోగ్య సేవా యాత్ర

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన “చెంచు లక్ష్మి” ,“సేవా భారతి” మరియు ఎన్ఎమ్ఓ ల సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28,29 మరియు మార్చి 1 తారీఖులలో ఆరోగ్య సేవా యాత్ర నిర్వహించబడినది. కర్నూలులోని స్వర్గీయ జి. పుల్లారెడ్డి దంత వైద్య...
1 2,292 2,293 2,294 2,295 2,296 2,425
Page 2294 of 2425