మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల వీర మరణం
ఛత్తీస్గఢ్లో మరోసారి మావోయిస్టులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఛత్తీస్గఢ్ సాయుధ దళానికి (సీఏఎఫ్) చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో బాంబు దాడి ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన జవాను ఒకరు గాయపడ్డారు. బస్తర్ జిల్లాలోని మర్దూమ్ పోలీస్స్టేషన్...









