బుద్ధుడు ప్రసిద్ది చెందిన దశావతారాలలో ఒక అవతార పురుషుడు. బౌద్ధమత ప్రవక్త గౌతమ బుద్ధుడు. బుద్ధః శబ్దం చేత గౌతమ బుద్ధుడితోపాటు అతని అవతారాలను కూడా గ్రహించాలి. క్రీ. పూ 463వ సంవత్సరంలో కపిలవస్తు రాజైన శుద్దోదనునకు, పట్టపు రాణి మాయా...
తమిళనాడులోని మయిలడుతురైలో జరుగుగుతున్న ఆరెస్సెస్ శిక్షణ శిబిరంపై దుండగులు దాడి చేశారు. 13/5/2019 సోమవారం రాత్రి 3 గంటల సమయంలో కొందరు దుండగులు తమిళనాడు మయిలడుతురైలోని గురు జ్ఞాన సంపందర్ పాఠశాలలో జరుగుతున్న ఆరెస్సెస్ ప్రధమ వర్ష శిక్షావర్గ (20 రోజుల...
జమ్ముకశ్మీర్ రాష్ట్రం, పుల్వామాలోని డాలిపోరా ప్రాంతంలో భద్రతా దళాలు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఒక ఇంట్లో ఆయుధాలతో దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో...
16/5/2019 గురువారం విజయవాడ పుర వీధులలో రాష్ట్ర సేవికా సమితి సేవికలు కదం తొక్కారు. వారు నిర్వహించిన కవాతు విజయవాడ ప్రజలను అలరించింది. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో రాష్ట్ర సేవికా సమితి (RSS మహిళా విభాగం)...
చరిత్ర ఎప్పటికీ వాస్తవాల్నే ప్రతిబింబించాలి. అది మంచి అయినా, చెడు అయినా! ఈ విషయంలో ఏ దేశానికీ మినహాయింపు ఉండదు. చరిత్ర వక్రీకరణకు గురైతే భావి తరాలు గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవమో నిర్ణయించుకోలేని స్థితిలో...
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ 'హిందూ ఉగ్రవాది' అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆయనపై ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టులో విష్ణు గుప్తా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. మహాత్మాగాంధీని చంపిన...
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 22న ఉదయం 5.57 గంటలకు షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ-46 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్ ద్వారా రీశాట్-2బీ అనే అత్యంత శక్తివంతమైన ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది. రీశాట్...
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం శ్రీ రామాపురం గిరిజన కాలనీలో శ్రీ రాముల వారి కళ్యాణం నిర్వహించబడినది. ఈ గిరిజన కాలనీలో ప్రతి సంవత్సరం శ్రీరామ ఉభయాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగానే జయభారత్ హాస్పిటల్, విశ్వహిందూ పరిషత్ ల సంయుక్త ఆధ్వర్యంలో...
నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం కసుమూరు లో చిన్న పిల్లల వైద్య శిబిరం జరిగినది. జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ వైద్య శిబిరంలో పిల్లలకు వైద్యసేవలు అందించారు. ఈ...
జైషే మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ మజీద్ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. కరడు కట్టిన ఉగ్రవాది అయిన అబ్దుల్ మజీద్ బాబాపై రెండులక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ లో ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అనంతరం జైషే...