News

News

భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి – సైన్యాధిపతి జనరల్‌ ముకుంద్‌ నరవణే

భారత-చైనా సరిహద్దుల్లో పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నవరణే తెలిపారు. చైనాతో స్థానిక స్థాయి కమాండర్లు జరుపుతున్న చర్చల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. దీని ఫలితంగా గత కొన్ని రోజుల్లో రెండు వైపుల భారీ స్థాయిలో బలగాల ఉపసంహరణ...
News

పాక్ కవ్వింపులకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం – మరోచోట ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లా నిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో శనివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా దళాల కదలికల్ని గమనించిన ముష్కరులు...
News

భారతీయులపై కాల్పులు జరిపిన నేపాల్‌ పోలీసులు

భారత్‌కు చెందిన పౌరులపై నేపాల్‌ బోర్డర్‌ పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలోని నేపాల్‌ సరిహద్దుల్లో జరిగింది. నేపాల్‌ పోలీసులు, స్థానిక భారతీయుల మధ్య స్వల్ప వివాదం అనంతరం...
News

చైనాలో తిరగబెడుతున్న కరోనా

కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిందని చెబుతున్న చైనాలో కొవిడ్‌-19కేసులు తిరిగి బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌కు పుట్టినిల్లైన వుహాన్ నగరంలో భారీగా చేపట్టిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. తాజాగా చైనా రాజధాని...
News

కరోనా రోగులు పశువుల కంటే హీనమా? – ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న

కరోనా నేపథ్యంలో దేశ రాజధాని నగరం సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా రోగులకు చికిత్స, కరోనా మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ జరిపింది. ఢిల్లీలో కరోనా రోగుల పట్ల...
Newsvideos

Decoding Delhi Riots

https://youtu.be/AG21rC6e64k మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి....
ArticlesNews

మానవత్వానికి మరణం లేదు

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు పయనమైన సంగతి పాఠకులకు విదితమే. కోట్లాది మంది కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ళు, బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చాయి. కానీ...
NewsProgramms

ధర్మ జాగరణ ఆధ్వర్యంలో “నిత్య సాధన”

సాయంత్రం 6:00 గంటలు. ఇంట్లోని చిన్నా పెద్దా అంతా దేవుని గది ముందు కూర్చున్నారు. అందరూ భక్తిగా పద్మాసనం వేసుకుని నమస్కార స్థితిలో మూడు సార్లు ఓంకారం చెప్పారు. అనంతరం ఆ ఇంట్లోని తొమ్మిదవ తరగతి చదువుతున్న పాప హనుమాన్ చాలీసాలో...
News

శబరిమలలో దర్శనాల్లేవు – కేరళ ప్రభుత్వం

కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా శబరిమలలో భక్తులను అనుమతి లేదని తాజాగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను శబరిమలకు అనుమతించమని మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ ప్రకటించారు. శబరిమల దేవాలయ ప్రధానార్చకులు, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు...
News

జాగృతి మేనేజర్ శ్రీ వల్లూరి రామకృష్ణ అస్తమయం

ప్రముఖ రాజకీయ, సామాజిక వార పత్రిక 'జాగృతి'లో మేనేజర్ గా పనిచేస్తున్న సీనియర్ సంఘ కార్యకర్త శ్రీ వల్లూరి రామకృష్ణ హైదరాబాదులోని 9/ 6/2020 మంగళవారం రాత్రి 11 గంటలకు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం ఉదయం 10 గంటలకు...
1 2,255 2,256 2,257 2,258 2,259 2,426
Page 2257 of 2426