జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో గెలుపొందిన సంఘమిత్ర విద్యార్థుల అభినందన సభ.
కర్నూలు జిల్లా బేతంచర్లలో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో గెలుపొందిన సంఘమిత్ర విద్యార్థులకు బహుమతి ప్రదానంతోపాటు, అభినందన సభ కూడా జరిగింది. ఈ సభలో ముఖ్య వక్త డా. ఉదయ శంకర్, సంఘమిత్ర అధ్యక్షులు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత, ఆవిష్కరణ...









