News

News

మార్గదర్శి కేసులో రామోజీరావుకు సుప్రీం నోటీసులు

మార్గదర్శి కేసులో రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది....
News

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌: స్వప్న సురేష్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. స్వప్న ఈ నేరానికి పాల్పడిందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ వాదించింది. ఉద్దేశ్యపూర్వకంగానే రూ.100 కోట్ల...
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వెలువడింది, ఇటీవల నిర్వహించిన వెబ్నార్లో ఒక వామ పక్ష సంస్థ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జనం టీవీ విడుదల చేసిన ఒక వీడియోలో, కేరళను స్వతంత్ర దేశంగా మార్చాలని వామపక్ష కార్యకర్తలు...
News

విజయవాడ అగ్నిప్రమాద మృతుల వీరే

విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్‌ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పది మృతదేహాల వివరాలను బంధువులు, అధికారులు గుర్తించారు. విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి, హోటల్‌...
News

101 రకాల రక్షణ పరికరాల దిగుమతిపై ఆంక్షలు విధించనున్న కేంద్ర ప్రభుత్వం

ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 101 రకాల రక్షణ సామగ్రి దిగుమతికి కాల పరిమితిని విధించింది. ఆ కాల పరిమితి ముగిసిన తర్వాత భారత్ ఆ వస్తువులను ఇక విదేశాల...
News

50 ముస్లిం కుటుంబాల ఘర్ వాపసీ

హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని శ్రీ నరేంద్రమోడీ చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ  సందర్భంలో రాజస్థాన్ లోని బార్మేర్ నగరానికి చెందిన పాయల్ల కల్లా గ్రామపంచాయతీ లోని 50 ముస్లిం కుటుంబాలకు చెందిన...
News

లష్కరే తోయిబాకు ఆర్ధిక సాయమందించే ముఠా అరెస్టు

భద్రతా దళాలు లష్కరే తోయిబాకు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్ధిక సాయమందించిన బృందంలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేసి, జమ్మూ ప్రాంతంలో వారి భవిష్యత్ వ్యూహాలను విఫలం చేశామని అధికారులు తెలిపారు. ఆర్మీ అందించిన సమాచారం ప్రకారం ఈ కుట్రను పోలీసులు ఛేదించారు....
News

భూమి పూజను 16 కోట్ల మంది వీక్షించారు

అయోధ్యలో రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా తిలకించింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కపోయారు. ఈ నెల 5న జరిగిన ఈ కార్యక్రమాన్ని సుమారు 16 కోట్ల మందికి పైగా టీవీల ద్వారా...
News

నౌహీరా షేక్ భూములు స్వాధీనం చేసుకున్న ఈడీ

హీరా గోల్డ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్‌ సంస్థల ఎండీ నౌహీరా షేక్‌కు చెందిన భూములును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్వాధీనం చేసుకుంది. టోలీ చౌకి ఎస్‌ఏ కాలనీలో రూ. 70 కోట్ల విలువైన 81 ప్లాట్లను రెవెన్యూ, పోలీసుల సహకారంతో...
News

చైనాలో విజృంభిస్తున్న వైరస్ లు

చైనాలో మరో కొత్త వ్యాధి ప్రబలింది. కరోనావైరస్‌ తర్వాత ఇది ప్రమాదకర స్థాయిలో ప్రజలకు సోకుతోంది. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌ పేర్కొంది. ఎస్‌ఎఫ్‌టీఎస్‌ వైరస్‌ (నావెల్‌ బునియా) చైనాలోని తూర్పు ప్రాంతంలో వ్యాపించింది. ఇప్పటికే ఏడుగురు...
1 2,233 2,234 2,235 2,236 2,237 2,426
Page 2235 of 2426