News

NewsProgramms

Let’s invite the converted to Swadharma – Shri Ale Syamkumar at the book launch

The book launch event, "Punaragamanam - Sankshiptha Charitra"(Telugu) printed by Dharma Jagarana Samiti, Andhra Pradesh was held at Shishu Vidya Mandir in Vijayawada. The book was inaugurated by Shri Ale...
News

జైషే టాప్‌ కమాండర్‌ సజ్జద్ అఫ్గానీ హతం

దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థ టాప్‌ కమాండర్‌ సజ్జద్‌ అఫ్గానీ హతమయ్యాడు. సోమవారం ఉదయం రావల్‌పొరా ప్రాంతంలో భద్రతాదళాలు అతడిని మట్టుబెట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. జైషే అగ్రనాయకుల్లో ఒకడైన అఫ్గానీ.....
NewsProgramms

మతం మారిన బంధువులను స్వధర్మంలోకి ఆహ్వానిద్దాం – పుస్తకావిష్కరణ సభలో శ్రీ ఆలె శ్యాంకుమార్

విజయవాడలోని శిశు విద్యా మందిర్ లో ధర్మ జాగరణ సమితి, ఆంధ్ర ప్రదేశ్ వారిచే ముద్రింపబడిన "పునరాగమనం - సంక్షిప్త చరిత్ర" అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అఖిలభారత సహ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్...
News

పెళ్ళిలో తయారు చేసే రోటీలపై ఉమ్మి వేసిన ముస్లిం యువకుడు అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ముస్లిం యువకుడు హేయమైన చర్యకు పాల్పడ్డాడు. ఓ పెళ్ళిలో రోటీలు తయారు చెయ్యడానికి వెళ్ళిన సొహైల్ అనే యువకుడు అతిథులు తినాల్సిన రోటీలపై ఉమ్మివేస్తూ తయారుచేశాడు. మీరట్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో రోటీలు తయారుచేసేందుకు వెళ్లిన...
ArticlesNews

ఆ రోడ్డు క్రింద మీటరుకో మృతదేహం – స్టాలిన్ క్రౌర్యానికి సజీవ సాక్ష్యం

రెండు వేల కి.మీ మేర పొడవున్న ఆ రోడ్డు రెండున్నర లక్షల మందిని బలితీసుకుంది. అంతకన్నా దయనీయం ఏంటంటే.. వారికి ఎలాంటి అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా.. దారిలోనే పాతిపెట్టి మృతదేహాలపై రోడ్డు వేయడం. అందుకే దాన్ని ఎముకల రహదారి(రోడ్‌ ఆఫ్‌ బోన్స్‌)అని...
News

దేశంలోనే తొలి ఏసీ రైల్వే స్టేషన్ సిద్ధం

విమానాశ్రయం తరహాలో సెంట్రలైజ్డ్‌ ఏసీ కలిగిన దేశంలోనే తొలి రైల్వే టర్మినల్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రఖ్యాత సివిల్‌ ఇంజినీర్‌ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు మీద బెంగళూరులో ఏర్పాటైన ఈ టర్మినల్‌ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని రైల్వే మంత్రి...
News

కోవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించడం అవసరం – సీసీఎంబీ డైరెక్టర్

అనుకున్న స్థాయిలో వ్యాక్సినేషన్‌ సాగడం లేదని.. కొవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆరో వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ మహమ్మారిని...
News

విశాఖపట్నం గూఢచర్యం కేసులో ఒక ISI ఏజెంట్ పై ఛార్జ్-షీట్ ఫైల్ చేసిన NIA

నిందితుడు గుజరాత్ లోని గోద్రా సమీపంలోని పంచమహల్ కి చెందిన ఇమ్రాన్ యాకుబ్ గితేలి అలియాస్ గితేలి ఇమ్రాన్ పై NIA ఐపిసి మరియు యుఎపిఎ యొక్క 17 మరియు 18 సెక్షనుల మేరకు కేసు నమోదు చేసింది. అతనిని విజయవాడలోని...
News

దేవాలయ వ్యవస్థని కాపాడుకుందాం – స్వర్గీయ టి.ఎస్.రావు శ్రద్ధాంజలి సభలో డా.అనంత లక్ష్మి పిలుపు

"హిందూ సమాజంలో దేవాలయానికి ఎంతో ప్రాచీన,ప్రముఖ చరిత్ర ఉంది.ద్వాపర యుగము చివరి నాటికే దేవాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది.ఆ నాటి గ్రామాలకు,నగరాలకు చివరికి సమాజానికి కేంద్ర బిందువు దేవాలయమే..మానవ దేహము దేవాలయము ఒకే రూపంలో ఉంటాయి. శరీరంలోని హృదయం వంటిదే దేవాలయంలోని గర్భ...
News

మన సహకార ధోరణికి భగవద్గీతే ప్రేరణ

భగవద్గీత మనిషిని ఆలోచింపజేసి.. ప్రశ్నించే స్ఫూర్తిని కలిగిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం స్వామి చిద్భవానంద రాసిన భగవద్గీత కిండిల్‌ వెర్షన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ.. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరామకృష్ణ తపోవన్‌...
1 2,232 2,233 2,234 2,235 2,236 2,499
Page 2234 of 2499