News

ArticlesNews

చంద్రయాన్-2కు తన వేదగణిత పరిజ్ఞానంతో మార్గం సుగమం చేసిన స్వామీజీ..!!

చంద్రయాన్-2 ప్రయోగానికి అంతా రెడీ. కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి. తెమలడం లేదు, తేలడం లేదు. లెక్క తెగడమే లేదు. 900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచం మొత్తానికి దానిమీదే  కన్ను. ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్...
News

సంఘమిత్ర చిన్నారుల మధ్య రోటరీ క్లబ్ 54వ వార్షికోత్సవం.

ఈరోజు అనగా ఆగష్టు 4 ఉదయం నంద్యాల సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసమునందు నంద్యాల రోటరీ క్లబ్ 54 వ వార్షికోత్సవము జరిగింది. సంఘమిత్ర చిన్నారులు, కార్యవర్గ సభ్యులు డా. ఉదయ్ శంకర్ గారు అధ్యక్షులు నాగ సుబ్బారెడ్డిగారు, మనోహర్ జీ,సముద్రాల...
News

పాక్ ని తాకిన కాశ్మీర్ సెగ.

కశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితులు.. ఇటు భారత్‌తో పాటు అటు పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అలాగే బలగాల మొహరింపు నేపథ్యంలో వస్తున్న వదంతుల వల్ల పాక్‌ ప్రభుత్వం సైతం కశ్మీర్‌ వైపు నిఘా వేసి ఉంచింది. ఒకవేళ అధికరణ...
News

కాశ్మీర్లో కొనసాగుతున్న హై టెన్షన్ – కలవరపడుతున్న వేర్పాటువాద నేతలు  

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు కుట్ర చేశారన్న ప్రభుత్వ హెచ్చరికల తర్వాత కశ్మీర్‌ లోయలో క్షణ క్షణం పరిస్థితులు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సరిహద్దు సమీప ప్రాంతాల్లోని ప్రజలు బంకర్లకు తరలి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే...
ArticlesNews

అప్పుడు వెనకడుగు వేసుంటే ఇప్పుడిలా మీముందు నిలిచేదాన్ని కాదు – ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పిన్న వయస్కురాలు మలావత్‌ పూర్ణ

ఆ క్షణంలో నేను వేసిన ఒక్క అడుగు నా జీవితాన్ని మార్చేసింది. మీ అందరి ముందు ఇలా మాట్లాడే అవకాశం కల్పించింది. లేకుంటే కేవలం ఒక కుగ్రామానికి పరిమితమై ఉండేదాన్ని. జీవితం నా చేతిలో ఉండేది కాదేమో అంటూ తన జీవితానుభవాన్ని...
News

సరిహద్దులో అక్రమ చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులు హతం  

జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లా కీరన్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన ఐదు నుంచి ఏడుగురు వ్యక్తుల్ని భారత సైనికులు హతమార్చారు. బోర్డర్‌ యాక్షన్‌ టీం(బ్యాట్‌) దాడి యత్నం జులై 31న అర్ధరాత్రి తర్వాత, ఆగస్టు 1 తెల్లవారుజాము వేళలో జరిగినట్లు...
News

కర్నూలులో శిశుమందిర్ ప్రధానాచార్యులకు ఒక రోజు శిక్షణ

విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో 2 .8. 2019 శుక్రవారం శ్రీ సరస్వతీ విద్యా పీఠం అనంతపురం సమితి (రీజియన్) లోని  శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ , కర్నూల్ లో శ్రీ సరస్వతి శిశుమందిర్ ల ప్రధానాచార్యులకు...
News

వదంతులు నమ్మకండి – కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్

అమర్‌నాథ్‌ యాత్రికులు వెనక్కి వచ్చేయాలన్న భద్రతాపరమైన హెచ్చరికలతో కశ్మీర్‌లో తీవ్ర కలకలం రేగుతోంది. అనేక ఊహాగానాల నడుమ శ్రీనగర్‌ ఎన్‌ఐటీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు తరగతులు ఉండవని ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులు స్వస్థలాలకు...
News

పాకిస్థాన్లో 72 ఏళ్ళ తర్వాత పునః ప్రారంభమైన పురాతన గురుద్వారా

పాకిస్థాన్లోని పంజాబ్లో గల 19వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక గురుద్వారా “చౌవా సాహెబ్” ను శుక్రవారం యాత్రికుల సందర్శనార్ధం తెరిచారు. దేశ విభజన కాలంలో మూయబడ్డ ఈ గురుద్వారా 72 సంవత్సరాల తర్వాత తెరుచుకుంది. పాకిస్థాన్లోని పంజాబ్ ను జీలం సిటీ...
News

ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్‌ హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా సీతాగోటా అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. నక్సల్స్‌ నిరోధక చర్యల్లో భాగంగా డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీర్‌జీ) ప్రత్యేక...
1 2,234 2,235 2,236 2,237 2,238 2,293
Page 2236 of 2293