గంగా సరస్వతీ సింధుర్ బ్రహ్మపుత్రశ్చ గండకీ ! కావేరీ యమునా రేవా కృష్ణా గోదా మహానది !! ఇలా ప్రతి నిత్యమూ మనం నదులను తలుస్తాం. మన దేశంలో నదిని తల్లిగా భావించి పూజిస్తాం. అందుకే నదులను గంగమ్మ, కృష్ణమ్మ, కావేరమ్మ,...
వింగ్ కమాండర్ అభినందన్.. అతడు చేసిన సాహసాన్ని భారత ప్రజలు ఎప్పటికీ మరువరు. భారత్ లోకి ప్రవేశించిన పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని అభినందన్ మిగ్ విమానంతో కుప్పకూల్చిన సంగతి తెలిసిందే. మిగ్ తో పోలిస్తే ఎఫ్-16 యుద్ధ విమానం...
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో సేవాభారతి అధ్వర్యంలో నడిచే భక్తకన్నప్ప ఆవాస గురుకులంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ A. లక్ష్మీ కాంత రెడ్డి మాట్లాడుతూ ఎందరో...
శ్రావణ పౌర్ణిమను పురష్కరించుకొని సంఘమిత్ర ఆధ్వర్యంలో నంద్యాల చివరి బస్తీలైన పీవీ నగర్ మరియూ అరుంధతీ నగర్ లలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా ఎంతో వేడుకగా జరిపారు. సదరు కార్యక్రమంలో సంఘమిత్ర రాష్ట్ర సహ కార్యదర్శి మనోహర్ జీ, ఉపాధ్యక్షడు జీనపల్లి...
జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉరీ, రాజౌరీ సెక్టార్ల వద్ద పాక్ జవాన్లు కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ గురువారం నాడు కాల్పులకు తెగబడ్డారు. భారత జవాన్లు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించి, ముగ్గుర్ని హతమార్చారు. ఈరోజు ఉదయం మరొక...
నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ నందు సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజన ఆరోగ్య కార్యకర్తల సమావేశం జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గిరిజన సంక్షేమ ఆధికారి పాల్గొన్నారు.గిరిజనులకు ప్రభుత్వం ద్వారా జరుగుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు....
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో మరోసారి మత కలహాలు చెలరేగాయి. సంప్రదాయంగా ప్రతియేటా జరిగే కన్వర్ ల యాత్రపై ముస్లిం మూకలు జరిపిన రాళ్ల దాడిలో20మంది గాయపడగా ఒక ట్రక్, ఒక వ్యాన్ అల్లర్ల లో దహనమయ్యాయని తెలుస్తోంది. కాగా నివారణ...
కేరళలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. నగరాల్లో సైతం నిత్యావసరాలు అందుబాటు లేక జనం అవస్థలు పడుతున్నారు. ఇక మారు మూల గ్రామాల సంగతైతే చెప్పనలవి కాదు. రోడ్లు తెగిపోయి, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యం లేక మిగతా...
గత కొన్ని రోజులుగా మహరాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దాంతో చాలా మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఎయిర్ఫోర్స్ బృందాలను అక్కడికి పంపి సహాయక చర్యలను...
దేశ రాజధాని దిల్లీలోని తుగ్లకాబాద్లో 500 సంవత్సరాల నాటి శ్రీ గురు రవిదాస్ ఆలయాన్నిసుప్రీంకోర్టు తీర్పు మేరకు కూల్చివేశారు. న్యూ ధిల్లీలోని తుగ్లకాబాద్ లో కూల్చివేయబడిన ఆలయమున్న స్థలాన్ని క్రీ.శ. 1509లో సికిందర్ లోడి పరిపాలిస్తున్న సమయంలో హిందూ సాధువు గురు...