పాకిస్తాన్ లో ఒకే కుటుంబంలో ఐదుగురు సభ్యులు మృతి చెందిన ఘటన సంచలనం రేపుతోంది. ఒకే ఇంట్లోని కుటుంబ సభ్యుల మృతదేహాలు పడ్డాయి. ఐదుగురు సభ్యుల గొంతులు కోసి ఉన్నాయి. దీంతో పాక్ లో ఉన్న హిందూ సమాజం షాక్ కు...
దేశ ఉత్తర సరిహద్దుల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికుల పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన నెగెవ్ ఎన్జీ-7 అనే అధునాతన తేలికపాటి మర తుపాకులు (ఎల్ఎంజీ) వీరి చేతికి అందనున్నాయి. సైనికులు ప్రస్తుతం...
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపి వేసినట్టు రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ప్రజలు ఆన్లైన్లో తమ ట్రస్ట్ వెబ్సైట్ ద్వారా విరాళాలు ఇవ్వొచ్చన్నారు. మూడేళ్లలో రామమందిరం...
బిలీవర్ చర్చి స్వయం ప్రకటిత బిషప్ అయిన కె.పి. యోహన్నన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రూ.6వేల కోట్ల నల్లధనానికి సంబంధిచిన కేసులో కె.పి. యోహన్నన్ యాజమాన్యంలోని చెరువల్లి ఎస్టేట్ను ఐటి శాఖ జప్తు చేసింది. ఇంతకు ముందు బిలీవర్స్ చర్చి...
ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తర్వాత లడఖ్ ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ పురోగతికి కొత్త ఉదాహరణ కానుంది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇండో-చైనా సరిహద్దుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ వ్యూహాత్మక ప్రాంతానికి మొబైల్ సేవలు...
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తామని క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్ (కాసా) తెలిపింది. ఇప్పటి వరకు కేరళ క్రైస్తవ సమాజం రెండు పార్టీలకు మద్దతు ఇస్తూ వస్తుంది. ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్...
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో వందలకోట్లు ఆదాయపు పన్ను ఎగ్గొట్టినట్లు ఆదాయపు శాఖ అధికారులు వెల్లడించారు. "ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్" భారీ ఆదాయాన్ని ఆర్జించినట్లు తేలింది. అయితే ఇది...
బీబీసీ షోలో ఓ కాలర్ ప్రధాని మోడీ,ఆయన తల్లిని తిట్టడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత బీబీసీ మీడియా ఆధ్వర్యంలోని బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం ‘బిగ్ డిబేట్’ పేరుతో పలు అంశాలపై రేడియో షోలు నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగా...
నకిలీ దృవ పత్రాలతో భారతదేశంలో నివసిస్తున్ననలుగురు రోహింగ్యా ముస్లింలను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏ.టీ.ఎస్) సోమవారం అరెస్టు చేసింది. లక్నోకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎం.ఐ) యూనిట్ నుంచి అందుకున్న సమాచారం మేరకు ఉన్నవో, అలీగ, నోయిడా ప్రాంతాల్లో...
భారత్ శాంతి మంత్రాన్ని దాయాది దేశం ఒడిసిపట్టుకుందా? అన్నంతగా సరిహద్దుల్లో తుపాకీ మోతలు నిలిచిపోయాయి. వారంరోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ దళాలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. పాకిస్థాన్ వైఖరిలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పుల వెనక తప్పనిసరి కారణాలు చాలానే...