ఇది చారిత్రాత్మక ఘట్టం : ఎల్. కె అద్వానీ
అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న శ్రీరామ మందిరం భూమిపూజకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఈ ఆలయానికి భూమిపూజ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ మహా ఘట్టానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో భాజపా...









