సొమ్ము నెల్లూరు ప్రజలది, సోకు వక్ఫ్ బోర్డుది – కరణం భాస్కర్
రొట్టెల పండుగ పేరుతో నెల్లూరులోని బారా షహీద్ దర్గా కు సంబంధించి కోట్లాది రూపాయలను నెల్లూరు కార్పొరేషన్ వారు వృధాగా ఖర్చు చేస్తున్నారని భారతీయ జనతాపార్టీ నాయకులు శ్రీ కరణం భాస్కర్ ఆరోపించారు. కార్పొరేషన్ నిధులను కార్పొరేషన్ అభివృద్ధికి, సిబ్బంది జీతభత్యాలకు...









