స్వాస్థ్య భారత నిర్మాణమే ‘ఆరోగ్య భారతి’ లక్ష్యం – అఖిల భారత కార్యాధ్యక్షులు డాక్టర్ రమేశ్ గౌతమ్
విజయవాడలోని అయోధ్య నగర్ లో గల హైందవి భవనంలో “ఆరోగ్య భారతి” ఆధ్వర్యంలో జరిగిన “మహిళా ఆరోగ్య అవగాహనా సదస్సు”లో ఆరోగ్య భారతి అఖిల భారత కార్యాధ్యక్షులు డాక్టర్ రమేశ్ గౌతమ్ మాట్లాడుతూ కుటుంబ ఆరోగ్యం అమ్మ చేతిలోనే, అదీ వంటింటిలోనే...









