News

ArticlesNews

కాశ్మీర్ హమారా హై భారత విజయం – స్వయంసేవకుల కృషి

భారత ప్రభుత్వం యొక్క ఆర్టికల్ 370, 35A ల రద్దు నిర్ణయం వీరు వారని కాక దేశంలోని అన్ని వర్గాల ప్రజలలోని అత్యధికుల ప్రశంశలందుకుంది. ఇక మిగిలిన వారిలో మంచి చెడులతో, లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం...
News

భారత్ పై పాక్ కుట్రలు వెల్లడించిన ఉగ్రవాదులు

కశ్మీర్‌లోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్న ఖలీల్‌ అహ్మద్‌, మహమ్మద్ నజీం అనే ఇద్దరు పాకిస్థానీయులను భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిని విచారించగా లష్కరే తోయిబాకు చెందిన 50మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ఎదరుచూస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ...
ArticlesNews

భారతదేశపు ఉక్కు మనిషి దాదాబాయి నౌరోజీ

“భారతదేశపు ఉక్కు మనిషి”గా పేరుగాంచిన దాదాబాయి నౌరోజీ 1825 సెప్టెంబర్ 4 న పార్శీ కుటుంబంలో జన్మించారు. ఆయన ఒక విద్యా వేత్త, మేధావి, వ్యాపారి, రాజకీయ నాయకుడే కాక ఒక సామాజికవేత్త కూడా. ఆసియా ఖండం నుంచి బ్రిటన్ పార్లమెంటుకు...
News

ఫలించని పాక్ పన్నాగం

శ్రీలంకలో జరిగిన ‘యూనిసెఫ్’ సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారత ప్రతినిధులు తిప్పికొట్టారు. మంగళవారం కొలంబోలో చిన్న పిల్లల హక్కులపై యూనిసెఫ్‌లో సౌత్ అసియా పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాక్ ప్రతినిధులు కాశ్మీర్...
News

చిదంబరం బెయిల్ పిటిషన్ తిరస్కరణ

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత పి.చిదంబరంనకు గురువారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అరెస్టు నుంచి ముందస్తు బెయిల్‌ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఈడీ తరఫు...
News

అవును వాళ్ళు ఉగ్రవాదులే….

ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుల్వామా దాడి సూత్రధారి జైషే మహమ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజార్‌, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, ముంబయి దాడుల సూత్రధారి జాకీర్‌ రెహ్మాన్‌ లఖ్వి,1993 ముంబయి...
News

భారత్ , పాక్ ల మధ్య యుద్ధం వస్తే?

ఆర్టికల్ 370, 35A ల రద్దు క్రమంలో భారత్, పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత సరిహద్దుల చుట్టూ పాకిస్థాన్ తన ఎస్.ఎస్.జీ కమాండోలను మోహరించడం, వివిధ మార్గాల ద్వారా తీవ్రవాదులను భారత్లోకి చొప్పించి దేశ...
News

వందలో ఒక్కటి మన “స్టాట్యూ ఆఫ్ యూనిటీ”

గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన 'స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ' 100గొప్ప ప్రదేశాల్లో చోటు దక్కించుకుంది. ప్రముఖ టైమ్స్‌ మ్యాగజైన్‌ 2019కి గాను ప్రపంచంలోనే 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. అందులో గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన...
News

రాహుల్ వ్యాఖ్యలనే పాక్ తన ఫిర్యాదులో పేర్కొంది

కాశ్మీర్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ పాకిస్థాన్ ఐక్య రాజ్య సమితిలో ఫిర్యాదు చెయ్యడంతో అధికార భాజపా నాయకులు మండిపడుతుండగా, కాంగ్రెస్ కాశ్మీర్ పై తాననుసరిస్తున్న వైఖరిపై పునరాలోచనలో పడినట్లుగా అనిపిస్తోంది. “కాశ్మీర్ భారత్లో...
ArticlesNews

హిందూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కి డీఎంకే వేధింపులు

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టడంలో కీలకపాత్ర పోషించిన మధురైకి చెందిన ప్రొఫెసర్ మరిదాస్, ప్రతిపక్ష డీఎంకే నుంచి తీవ్రమైన దాడిని, వేధింపులను ఎదుర్కుంటున్నారు. ఈ అంశం కారణంగా సోషల్...
1 2,226 2,227 2,228 2,229 2,230 2,294
Page 2228 of 2294