News

News

భారత సింహాల పంజా దెబ్బకు సాక్ష్యాలివిగో….

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15న భారత సైన్యంతో జరిగిన ఘర్షణల్లో తమ సైనికులు ఎంత మంది చనిపోయారన్నదానిపై చైనా ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. అయితే నాటి పోరులో ఆ దేశ సైనికులు భారత వీర జవాన్ల దెబ్బను...
News

వాయుదళానికి బలం చేకూర్చనున్న రఫెల్ యుద్ధ విమానాలు

భారత వాయుదళానికి మరింత బలం చేకూరుస్తూ రఫేల్‌ యుద్ధ విమానాలు సెప్టెంబర్‌ 10న వాయుసేనలో అధికారికంగా చేరనున్నాయి. భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రఫేల్‌ విమానాలను భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేర్చనున్నారు. అంబాలాలోని వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
News

భారత గగనతలంలో పటిష్ఠ నిఘా నేత్రం

గగనతలంలో మరింత మెరుగ్గా నిఘా వేయడం కోసం ఇజ్రాయెల్‌ నుంచి రెండు ఫాల్కన్‌ ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థల (అవాక్స్‌)ను భారత వైమానిక దళం సమకూర్చుకోనుంది. వీటి ఖరీదు 100 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు...
News

మసూద్‌ అజార్‌కు పాక్ ఆశ్రయమిస్తోంది : భారత్

పుల్వామా ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు, జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ అధినేత మసూద్‌ అజార్‌కు ఇప్పటికీ దాయాది పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పిస్తూనే ఉందని భారత్‌ ఆరోపించింది. పాక్‌కు సరైన ఆధారాలు సమర్పించినప్పటికీ అజార్‌కు ఆ దేశం మద్దతిస్తూనే ఉందని భారత...
News

ఇది ఖచ్చితంగా 1962 తరవాత అత్యంత తీవ్ర పరిస్థితి – విదేశాంగ మంత్రి

కొద్ది నెలల క్రితం భారత్-చైనా సరిహద్దులో మొదలైన ఉద్రిక్త వాతావారణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలకు చెందిన దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌...
News

మొహరం ప్రదర్శనలకు సుప్రీం నో

దేశవ్యాప్తంగా మొహరం ప్రదర్శనలను అనుమతించేందుకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. అలహాబాద్‌ హైకోర్టులో అప్పీల్‌ చేయాలని పిటిషనర్‌కు సర్వోన్నత న్యాయస్ధానం సూచించింది. ఊరేగింపులకు అనుమతిస్తూ దేశమంతటికీ తాము సాధారణ ఉత్తర్వులను ఎలా జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాధారణ ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేయడం సాధ్యం...
News

పోలీస్ చిత్ర హింసలు భరించలేక సాధువు ఆత్మహత్య: ఎస్సై ఆంటోనీ మైఖేల్ పై విచారణ

చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తన మరణానికి ఎస్ఐ కారణం: స్పష్టం చేసిన సాధువు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లు దాఖలు చేసిన హక్కుల సంఘాలు ఒక ఎస్సై పెట్టిన చిత్ర హింసలను భరించలేక, అవమానంతో మనస్థాపానికి గురై శరవరణ్ అనే...
News

దివికేగిన ధృవతారలు

ఈ మధ్య కాలంలో కొంత మంది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు అలాగే వివిధ క్షేత్ర సీనియర్ కార్యకర్తలు కొందరు స్వర్గస్తులయ్యారు. వారందరూ ఆజన్మాంతమూ భరతమాత సేవకు అంకితమైనవారే. సంఘ కార్యం పట్ల వారి అంకిత భావం, వారి స్నేహ శీలత,...
News

దేశంలో ఉగ్రదాడులకు కుట్ర

దేశంలో ఉగ్రదాడులకు ఐఎస్‌ఐతో కలిసి జైష్‌ ఏ మహ్మద్‌ సంస్థ పన్నాగం పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్‌ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు పథకం రూపొందించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ, జైషే...
News

అద్భుతమైన ప్రతిపాదనతో ముందుకొచ్చిన రైనా

జమ్ము కశ్మీర్‌.... దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం. వేర్పాటువాద గొడవలు, ఉగ్రవాద దాడులు, ముష్కరులకు అండగా నిలిచే స్థానికులు, పాక్‌ సైనికులు కురిపించే మోర్టార్‌ షెల్స్‌, పోలీసులపై రాళ్లదాడులు అక్కడ సర్వ సాధారణం. యువత ఎదిగేందుకు సరైన ఉపాధి అవకాశాలు ఉండేవి...
1 2,226 2,227 2,228 2,229 2,230 2,426
Page 2228 of 2426