News

News

నకిలీ నోట్ల దోషులకు శిక్ష ఖరారు

నకిలీ నోట్ల కేసులో అరెస్టయిన శివ భజన్ గుప్తా, కులదీప్ గుప్తా లకు లక్నోలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం 489B, 489C, 120B సెక్షన్ ల ప్రకారం 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధించింది....
News

Ancient inscriptions found in Srisailam

Ancient inscriptions have been unearthed at Srisaila Mahakshetra. Ancient inscriptions have been found on a rock named PARUPU BANDA (Bed Rock) on the north side of the Rudraksha monastery. On...
News

కోవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి‌లో కరోనా రెండో డోసు టీకా వేయించుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకాను ఆయన వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి...
News

మత ప్రాతిపదికన ఓట్లు ఎలా అడుగుతారు? వివరణ ఇవ్వండి : మమతకు ఈసీ తాఖీదు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. మత ప్రాతిపదికన ఓట్లు అడగడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రావడంతో దీనిపై 48గంటల్లోగా వివరణ...
News

శ్రీశైలంలో బయటపడిన పురాతన చిత్ర లిపి శాసనాలు

శ్రీశైల మహాక్షేత్రంలో పురాతన శాసనాలు బయటపడ్డాయి. రుద్రాక్ష మఠానికి ఉత్తరం వైపు ఉన్న పరుపుబండపై పురాతన చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. క్షేత్ర పరిధిలో ప్రాచీన శాసనాలు ఉన్నాయన్న సమాచారం మేరకు బుధవారం దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, తెలుగు విశ్వ విద్యాలయ...
News

కఠినమైన లక్ష్యాలనే ముందుగా ఛేదించాలి : ‘పరీక్షా పే చర్చ’ లో ప్రధాని మోడీ

విద్యార్థులు కష్టమైన సబ్జెక్టులకు దూరంగా ఉండొద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని తన వ్యక్తిగత అంశాలను ప్రస్తావించారు. గుజరాత్‌...
News

బెంగాల్‌ భాజపా అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి

ఎన్నికల వేళ పశ్చిమ్‌బెంగాల్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కూచ్‌బెహర్‌ వద్ద దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దిలీప్‌ఘోష్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దారుణ స్థితిలో ఉందని దిలీప్‌ ఆరోపించారు. ఈ...
News

కనకదుర్గమ్మ గుడి ఈవో బదిలీ

విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఈవో ఎంవీ సురేశ్‌బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రాజమహేంద్రవరం జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబను నియమించింది. సురేశ్‌బాబును రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా పంపించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది. దుర్గ గుడి ఈవోగా...
News

రాష్ట్ర వ్యాప్తంగా సక్షమ్ సేవా కార్యక్రమాలు

దివ్యాంగుల కోసం దేశ వ్యాప్తంగా పలు సేవా ప్రకల్పాలను నిర్వహిస్తున్న సక్షమ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజుల వ్యవధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వాటిలో కొన్నింటి వివరాలు తెలుసుకుందాం. అనంతపురంలో కంటి పరీక్షల వాహనం ప్రారంభం సక్షమ్ ఆధ్వర్యంలో...
News

ధర్మ ప్రచార ఉద్యమ నాయకులు స్వర్గీయ ఖేమ్కాజీ : RSS

గోరఖ్పూర్ గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా యొక్క మరణవార్త తెలిసి RSS చాలా విచారం వ్యక్తం చేసింది. గీతా ప్రెస్ ద్వారా ధర్మ ప్రచారం చేసే సంప్రదాయానికి ఖేమ్కా జీ నాయకత్వం వహించారని కొనియాడింది. స్వర్గీయ రాధేశ్యామ్ ఖేమ్కాజీ సమయానుసారంగా...
1 2,222 2,223 2,224 2,225 2,226 2,499
Page 2224 of 2499