News

News

కాశ్మీర్‌కు పొంచిఉన్న ‘ఉగ్ర’ ముప్పు – పదివేల మంది అదనపు పారామిలటరీ బలగాల తరలింపు

జమ్ముకాశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రదాడికి సిద్ధమవుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం మరో పదివేల మంది భద్రతా దళాలను పంపించినట్లు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఒకటి, రెండు రోజుల్లో సీనియర్ అధికారులతో...
News

మేరీకోమ్ కు మళ్ళీ స్వర్ణం

భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ మరోమారు సత్తా చాటింది. ఇండోనేషియాలోని లాబన్ బజోలో ఆదివారం జరిగిన 23వ ప్రెసిడెంట్స్ కప్‌ ఫైనల్‌లో ఘ‌న‌విజ‌యం సాధించింది. 51కేజీల విబాగంలో ఒలింపిక్ కాంస్యపతక విజేత, ఆస్ట్రేలియాకు చెందిన ఏప్రిల్ ఫ్రాంక్స్‌ను 5-0తో మట్టికరిపించి స్వర్ణ...
NewsProgramms

విద్యాభారతి అధ్వర్యంలో అధ్యాపకులకు కార్యశాల.

రాయలసీమ సమితి అధ్వర్యంలో అనంతపురం, కర్నూలు, కడప,చిత్తూరు నాలుగు జిల్లాలకు చెందిన అధ్యాపకులకు వేద గణితము, వైజ్ఞానిక విషయాలకు సంబంధించి జ్ఞాన విజ్ఞాన మేళా, బాల బాలికల్లో నైతిక వర్తనను పెంపొందించే  నైతిక ఆధ్యాత్మిక అంశాలు, భారతీయ సంస్కృతికి సంబంధించి సంస్కృతి...
NewsProgramms

సైనికుల త్యాగాల గాలిలో త్రివర్ణపతాకం ఎగురుతోంది – శ్రీ దూసి రామకృష్ణ

భారత వీర సైనికుల త్యాగాల గాలిలో త్రివర్ణపతాకం ఎగరగలుగుతోందని ఆరెస్సెస్ సహ క్షేత్ర (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక) సంఘచాలక్ శ్రీ దూసి రామకృష్ణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా బలగలో ప్రారంభమైన ఆరెస్సెస్ నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని...
News

కార్గిల్ వీరునికి ప్ర‌మోష‌నిచ్చి గౌరవించుకున్న పంజాబ్.

కార్గిల్‌ అమర జవాన్‌ల‌ పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. అయితే పాక్‌పై కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు ఘ‌న‌ విజయాన్ని అందించింది. ఈ సందర్భంగా నాడు దేశం కోసం...
News

జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ను మ‌ట్టుబెట్టిన భారత సైన్యం

భారత సైన్యం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తోంది. శనివారం దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ మున్నా లాహోరిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. అతడితో పాటు మరో స్థానిక ఉగ్రవాది కూడా ఈ...
NewsProgramms

సంఘమిత్రలో ఘనంగా కార్గిల్ విజయ దివస్

కర్నూలు జిల్లా నంద్యాలలోని సంఘమిత్రలో “కార్గిల్ విజయ దివస్” సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ జె. వెంకటేశ్వర్లు అధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ బచ్చు సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ “కార్గిల్ యుద్ధంలో...
News

ఉగ్రవాద నిర్మూలనపై మాటలేగానీ చేతలేవీ? – పాక్ ను సూటిగా ప్రశ్నించిన భారత్.

ఉగ్రవాద నిర్మూలపై పాకిస్థాన్ మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పీకేయాలని ఆయన కోరారు. ఇందుకోసం చిత్తశుద్దితో పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.అయితే భారత...
News

ప్రసాదంలో విషం కలిపి హిందువులను చంపాలనుకున్నాం – పట్టుబడ్డ ఇస్లామిక్ ఉగ్రవాదులు వెల్లడి.

తీవ్రవాద కార్యకలాపాలు చేయడంతోపాటు ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో గత జనవరిలో ముబ్రా, ఔరంగాబాద్‌కు ప్రాంతాల్లో ఉమ్మాత్ ఏ మహ్మదీయ సంస్థకు చెందిన పది మంది అనుమానితులను ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం వారిని విచారణ జరిపారు. విచారణలో...
News

పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్‌ బిల్లు పాస్ బాస్.

రెండవ సారి త్రిబుల్ తలాక్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. బిల్లుపై చర్చ చేపట్టింది. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించగా బీజేపీకున్న బలంతో బిల్లు పాస్ అయింది. బిల్లుపై చర్చ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చిన త్రిబుల్ తలాక్...
1 2,221 2,222 2,223 2,224 2,225 2,277
Page 2223 of 2277