News

News

51 దేవాలయాలపై రాష్ట్ర నియంత్రణను ఎత్తివేస్తూ ఉత్తరా‌ఖండ్ ప్ర‌భుత్వ‌ నిర్ణ‌యం

ఉత్తరాఖండ్ ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లో ఉన్న 51 హిందూ దేవాల‌యాల‌ను ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ నుంచి తొల‌గిస్తూ ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి తీర్థా సింగ్ రావత్ నిర్ణ‌యం తీసుకున్నారు. శుక్రవారం హరిద్వార్‌లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) జాతీయ స్థాయి స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఈ...
News

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అల్‌బగర్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హదీపొరా ప్రాంతంలో గుర్తుతెలియని ముష్కరులు నక్కినట్లు వచ్చిన సమాచారంతో...
News

మమ్మల్ని కొట్టి, ఆయుధాలు లాక్కోబోయారు, అందుకే కాల్పులు : సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాల వివరణ

పశ్చిమబెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతున్న వేళ కోచ్‌బిహార్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. ఘటన నేపథ్యంలో భాజపా, తృణమూల్‌ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే హింసకు దారితీసిన పరిస్థితులు ఏంటీ..? కాల్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై...
NewsProgramms

నిత్య ప్రేరణా జ్యోతి మాననీయ శ్రీ పులుసు గోపి రెడ్డి – సంస్మరణ సభలో వక్తల ఉద్ఘోష

ప్రముఖ రచయిత, మేథావి, విజయవాడ మహానగర్ పూర్వ సంఘచాలక్ స్వర్గీయ పులుసు గోపిరెడ్డి నిత్య సాధకుడని, నిరంతర పరిశ్రమ, ప్రతిభ ద్వారా తాను సాధించిన శక్తిని సంపూర్ణంగా సంఘ కార్యానికి సమర్పించిన నిత్య ప్రేరకుడని స్వర్గీయ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభలో...
News

విచారణకు వచ్చిన పోలీస్ అధికారిని కొట్టి చంపేశారు : బెంగాల్ లో దారుణం

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ లో గూండాల రాజ్యం నడుస్తోంది. మరీ ముఖ్యంగా ముస్లిముల ఆగడాలకు అక్కడ అంతే లేకుండా ఉంది. నిన్న నాలుగవ విడత పోలింగ్ సందర్భంగా పోలింగ్ విధులలో ఉన్న కేంద్ర బలగాలపై దాడి చేయవలసిందిగా ముఖ్యమంత్రి...
ArticlesNews

స్త్రీలను వేదాలు చదవొద్దన్నదెవరు?

గార్గి, రోమష, ఘోషా, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, వసుత్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, వైవశ్వతి, యామి, పౌలమి, సూర్య, శ్వాస్తి, శిఖండిని, ఊర్వశి, సచి, దేవరాణి, ఇంద్రమాత, గోద, జుహు, మైత్రేయి. వీళ్ళంతా వేదాలలో ఉదహరించిన స్త్రీ మూర్తులు. వేదాలను నేర్చుకొని...
News

నాగరికత ఉన్న వాళ్ళెవరూ ఇతర దేశాల వ్యవహారాల్లో వేలు పెట్టరు : మన దేశ వ్యవహారాలలో విదేశాల జోక్యంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మన దేశ అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల ప్రమేయం గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ సమస్యను పరిష్కరించడానికి ఇతరదేశాల సలహాలు అవసరం లేదని, కశ్మీర్‌ భారత దేశంలోని భాగమని స్పష్టం చేశారు. శుక్రవారం జమ్మూలో జరిగిన...
News

మొఘలులను కీర్తిస్తూ చరిత్ర పాఠాలా? : NCERT కి, విద్యాశాఖ మంత్రికి కోర్టు నోటీసులు

పన్నెండవ తరగతి చరిత్ర పాఠాలలో మొఘలులను అతిగా కీర్తిస్తూ ఉండడంపై NCERT డైరెక్టర్ మరియు రాజస్టాన్ రాష్ట్ర  విద్యా మంత్రిత్వ శాఖలకు జైపూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అభూత కల్పనలతో కూడిన చరిత్ర పుస్తకాలలో నుంచి వాటిని తొలగించి సరి...
News

కర్ణాటక : గ్రంథాలయంలో 3000 భగవద్గీత కాపీలు దగ్ధం

కర్ణాటకలోని మైసూర్ లోని ఒక గ్రంధాలయంలో 3000 భగవద్గీత పుస్తకాలను కొందరు దుండగులు తగలబెట్టారు. ఈ పబ్లిక్ గ్రంధాలయం సయీద్ ఇసాక్ అనే వ్యక్తికి చెందినది. ఆ లైబ్రరీలో సుమారు 11000 పుస్తకాలు ఉన్నాయి. సయ్యద్ ఇసాక్ అనేక సంవత్సరాలుగా అక్కడ...
News

బెంగాల్ లో ఉద్రిక్తత : బీజేపీ బూత్ ఏజెంట్ హత్య, అభ్యర్థిపై రాళ్ళ దాడి : భద్రతా దళాల కాల్పులలో నలుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కూచ్‌బెహార్‌ జిల్లాలో తృణమూల్‌, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. అంతకుముందు ఇదే ప్రాంతంలో బీజేపీకి చెందిన ఒక బూత్...
1 2,219 2,220 2,221 2,222 2,223 2,499
Page 2221 of 2499