సైనికుల త్యాగాల గాలిలో త్రివర్ణపతాకం ఎగురుతోంది – శ్రీ దూసి రామకృష్ణ
భారత వీర సైనికుల త్యాగాల గాలిలో త్రివర్ణపతాకం ఎగరగలుగుతోందని ఆరెస్సెస్ సహ క్షేత్ర (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక) సంఘచాలక్ శ్రీ దూసి రామకృష్ణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా బలగలో ప్రారంభమైన ఆరెస్సెస్ నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని...









