News

ArticlesNews

విశిష్టమైనది భారతీయ కాలగణన

గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాలగణన. కాలం  దైవస్వరూపం, అనంతమైనది. ఈ సృష్టి అన్వేషణకు కాల గణనే మూలం.  మనదేశంలో కాలగణన ఎంతో శాస్త్రీయమైనది. ‘అసు సృష్టి ప్రారంభమై ఇప్పటికి నూట తొంబై ఐదు కోట్ల యాభై ఎనిమిది ల‌క్ష ఎనబది...
News

జలియన్ వాలాబాగ్ దురంతానికి నేటితో నూట రెండేళ్ళు

జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగి నేటికి 102 ఏళ్ళు గడిచాయి. మొదట ఆ దురంతం వివరాలు తెలుసుకుందాం..... పంజాబ్ లోని అమృత్సర్లో గల ఒక పబ్లిక్ గార్డెన్ జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా ఈ ఉద్యానవనంలో సమావేశమైన...
ArticlesNews

ఉగాది నాడుదయించిన యుగపురుషులు ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపకులు డా|| కేశవ బలీరాం హెడ్గేవార్

మన దేశంలో వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాల్లో అనేక మంది మహా పురుషులు జన్మించారు. కొంత దేశ పరిజ్ఞానం ఉన్న వారు అనేక మంది మహా పురుషుల పేర్లు, వారి జీవన విశేషాలు చెప్పగలరు. ఆ యా మహా పురుషుల జీవన...
News

మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న పాస్ట‌ర్ పై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు

అమాయ‌కుల క‌ష్టాల‌ను ఆసరాగా చేసుకుని బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న ఒక పాస్ట‌ర్‌ను స్థానిక హిందువులు, వి.హెచ్‌.పి నాయ‌కులు అడ్డుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలో జ‌రిగింది. వి.హెచ్.‌పి నాయ‌కులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం విజ‌య‌వాడ‌కు చెందిన పాస్ట‌ర్ ర‌వికుమార్ ప్ర‌తీ ఆదివారం...
News

రాజస్థాన్ : దుకాణాల కాల్చివేత, పోలీసులపై రాళ్ల దాడి : రాజస్థాన్లో హిందూ – ముస్లిం ఘర్షణ

రాజస్థాన్ బరన్ జిల్లా ఛాబ్రాలోని ఒక మార్కెట్ లో జరిగిన చిన్న తగాదా పోలీసులపై రాళ్ల దాడికి, ఆరు షాపుల దహనానికి కారణమైంది. ఏప్రిల్ 10వ తారీఖున కమల్ సింగ్ అనే వ్యక్తి పండ్లు కొనడం కోసం మార్కెట్ కి వెళ్ళాడు....
News

యూపీ : హాస్పిటల్లో సహచర రోగిని కొట్టి చంపిన అబ్దుల్ రెహమాన్

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సహచర రోగిని మరో రోగి కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా షాజహాన్ పూర్ లో గల స్టేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగింది. ఆసుపత్రిలో డయేరియా చికిత్సకోసం చేరిన 25ఏళ్ల అబ్దుల్ రెహమాన్ అదే...
News

ఇరుముడితో శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం సాయంత్రం శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. పంబా నది ఒడ్డున ఉన్న గణపతి ఆలయం దగ్గర ఇరుముడి ధరించి స్వామి అయ్యప్ప నడక దారిలో ఆయన సన్నిధానం చేరుకున్నారు. ఆయనను వళ్ళియ నాథ...
News

కేంద్రంతో చర్చలకు సిద్ధమే : బీకేయూ నేత టికాయత్ కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పేరుతో నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన సంఘాల నాయకులు ఇప్పుడు తాజాగా తాము చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న...
1 2,217 2,218 2,219 2,220 2,221 2,499
Page 2219 of 2499