News

ArticlesNews

తెలుగు కళామతల్లి సిగలో విరిసిన సిరిమల్లి దేవులపల్లి

“మావి చిగురు తినగానే కోయిల పలికేనా?” అంటూ గడుసుగా ప్రశ్నించినా, “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అంటూ ప్రకృతిలో తానొకడై పరవశించిపోవాలని ఆకాంక్షించినా, “గోరింట పూచింది కొమ్మ లేకుండా” అంటూ ప్రతి తెలుగింటా గోరింట పూయించినా, “ఆరనీకు మా యీ దీపం”...
ArticlesNews

నిజాంను ఎదురించిన గండరగండడు కొమురం భీం

స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరి. సరిగ్గా అలాంటి ధైర్యసాహసాలనే కనబరిచి తన జాతి కోసం జల్(నీరు), జంగిల్(అడవి), జమీన్(భూమి) కావాలంటూ పోరుసల్పి నైజాం నవాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గండరగండడు కొమురం భీం! ఆ...
ArticlesNews

ఆ మహిళలేమవుతున్నారు?

నగరంలో వరుస అదృశ్య కేసులు కలవరపెడుతున్నాయి. ఒకరి తరువాత మరొకరు రోజుల తరబడి అడ్రస్‌ లేకుండా పోతున్నారు. మిస్సింగ్‌ అయిన వారంతా మహిళలు, యువతులే కావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల వర్గాల సమచారం ప్రకారం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు, కూకట్‌పల్లిలో పరిధిలో...
ArticlesNews

సామ దాన భేద దండోపాయాలతో దేశాన్ని ఏకీకృతం చేసిన సర్దార్

‘సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు.  బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళుతూ  550 పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు....
News

సర్దార్ పటేల్‌కు ప్రధాని నివాళి

భారత తొలి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని కెవడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద శనివారం ఉదయం నివాళులు అర్పించారు. దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభించిన అనంతరం మోదీ...
News

పుల్వామా పాపం తమదేనని పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన పాక్

భారత్ లోని ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ ప్రభుత్వ వెన్నుదన్నులున్నాయన్న సంగతి మరోసారి రుజువైంది. అది కూడా సాక్షాత్తూ పాక్ పార్లమెంటు సాక్షిగా. జ‌మ్ము కాశ్మీర్‌లో పుల్వామా దాడిని తామే చేయించిన‌ట్టు పాకిస్తాన్ సైన్సు అండ్ టెక్నాల‌జీ మంత్రి ఫ‌వాద్ చౌద‌రి స్వయంగా పాకిస్థాన్ పార్లమెంట్...
ArticlesNews

కొండను త్రవ్వి నీటిని తెచ్చిన కలియుగ ‘భగీరథునులు’

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలోనూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు కోకొల్లలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గుడుస్తున్నా ఇప్పటికీ తాగునీరు, సాగునీరు లాంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని పల్లెలెన్నో. సరిగ్గా అలాంటి సమస్యలతోనే కొట్టిమిట్టాడుతోంది...
News

నేటి నుంచి ఆర్. ఎస్. ఎస్ క్షేత్ర సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,  ఆంధ్రప్రదేశ్ ప్రాంతం పత్రికా ప్రకటన   రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతి సంవత్సరం 3 జాతీయ స్థాయి సమావేశాలను జరుపుతుంది. మార్చిలో అఖిల భారతీయ ప్రతినిధి సభ, జులైలో ప్రాంత ప్రచారక్ ల బైఠక్ లు (సమావేశాలు),...
News

జమ్మూకశ్మీర్‌లో భాజపా కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కుల్గాంలోని వైకే పొరా గ్రామంలో భాజపా కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న కుల్గాం సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన...
1 2,198 2,199 2,200 2,201 2,202 2,427
Page 2200 of 2427