విజయవాడలో సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ
ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ విజయవాడ మాధవసదన్ లో జరిగింది. ప్రాంత అధ్యక్షులు శ్రీ కే. మన్మధ రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సమాజంలో అసమానతలు, కులతత్వం నిర్మూలింపబడి సమరసత, స్నేహం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లుటకు కృషి...









