News

News

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి జాతీయహోదా కల్పించండి – కేంద్రానికి తితిదే వినతి

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. రమేష్ పోఖ్రియాల్‌ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రిని...
News

27 హిందూ, జైన దేవాలయాలను కూల్చి కుతుబ్ మినార్ కాంప్లెక్స్ వద్ద మశీదును నిర్మించారు – ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు

27 హిందూ, జైన దేవాలయాలను కూల్చివేసి కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో క్వాత్-ఉల్-ఇస్లాం మశీదు నిర్మించారని పేర్కొంటూ ఢిల్లీలోని సాకేత్ కోర్టులో పిటిషన్‌ దాఖలయింది. జైన తీర్థంకర్ రిషబ్ దేవ్, హిందూ దేవుడు విష్ణుమూర్తి తరఫున హరిశంకర్ జైన్ మరియు న్యాయవాది రంజనా...
News

ఆక్రమణలో లక్షల ఎకరాల ఆలయ భూములు : ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ వెల్లడి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ల‌క్ష‌ల ఎక‌రాల దేవాదాయ శాఖ భూములు ఆక్ర‌మ‌ణ‌కు గురైన‌ట్టు రాష్ట్ర ఎండోమెంట్స్ క‌మిష‌న‌ర్ అర్జున్‌రావు తెలిపారు. మంగ‌ళ‌వారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆలయ ఇఓలతో ఆయ‌న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంత‌రం విలేక‌రుల‌తో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ...
News

భారత్‌ బయోటెక్ కి బారులు తీరిన రాయబారులు

కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు హైదరాబాదు‌కు చేరుకున్నారు. భారత్ ‌లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది. వారు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శామీర్‌పేట వద్ద...
ArticlesNews

వలపు వల “లవ్ జీహాద్”

జీహాద్ అంటే 'పవిత్ర యుద్ధం' అని అందరికీ తెలుసు. మధ్యయుగంలో ముస్లింలు మత వ్యాప్తికోసం ఇతర మతసమూహాల పై, జాతులపై చేసిన యుద్ధాలకు జిహాద్ అని పేరు. మత వ్యాప్తి కోసం చేసిన యుద్ధాలు కాబట్టి వాటిని 'పవిత్ర యుద్ధాలు'గా వారు...
News

ప్రత్యక్షమవుతూ….. మాయమవుతూ…… అంతు చిక్కని వింత స్తంభం

నిర్జన ప్రదేశాల్లో ప్రత్యక్షమై.. ఆ తర్వాత కొద్దిరోజులకే మాయమవుతూ పరిశోధకులను పరుగులు పెట్టిస్తున్న ఏకశిల ఈ సారి నెదర్లాండ్స్‌లో ప్రత్యక్షమైంది. ఉత్తర ఫ్రైస్‌ల్యాండ్ ప్రావిన్స్‌లోని కీకెన్‌బర్గ్ ప్రకృతి రిజర్వ్ సమీపంలో హైకర్లు ఓ ఏకశిలను కనుగొన్నారు. ఈ విషయాన్ని డచ్ ఫారెస్ట్రీ...
News

తెనాలిలో సేవాభారతి కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ

గుంటూరు జిల్లా తెనాలి నగరంలో 4/12/2020 శుక్రవారం సేవాభారతి కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెనాలి నగరంలోని సీనియర్ స్వయం...
News

నంద్యాల భరతమాత మందిరంలో ప్రత్యేక పూజలు

కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా, నంద్యాలలోని భారతమాత మందిరంలో లక్ష కుంకుమార్చన, లక్ష , లక్ష బిళ్వార్చన, లక్ష పుష్పార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ గృహిణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ...
1 2,186 2,187 2,188 2,189 2,190 2,427
Page 2188 of 2427