News

News

హిందూ దేవాలయాల పరిరక్షణకై ఉద్యమిస్తాం

శ్రీకాకుళం నగరంలోని హయాతి నగరం లక్ష్మీ టాకీస్ వద్దగల శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి చెందిన భూమిని ఆక్రమణల నుంచి రక్షించాలని , లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ శ్రీ పైలా...
NewsProgramms

రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా కోజాగిరి ఉత్సవాలు

కోజాగిరి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. కార్తీక పున్నమి నాడు ఆ పున్నమి వెన్నెల వెలుగులో భారత్ మాతాకీ జై నినాదాలతో స్వయంసేవకులందరూ అలసే దాకా ఆటలాడి, పాటలు పాడి ఆనక ఆ వెన్నెలలో పాలు...
News

మరో కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

సుప్రీం కోర్టు మరో కీలక తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టంచేసింది. సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం...
News

అసదుద్దీన్ ఓవైసీ పై కేసు నమోదు

అయోధ్య వివాదానికి సంబంధించి సుదీర్ఘ విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్న వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం “నేను ఈ తీర్పుతో సంతృప్తిగా లేను....
News

ఇకనుంచి వెంకన్న సేవలో 75 శాతం మంది వారే – టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఉద్యోగాల్లో అధిక శాతం చిత్తూరు వాసులకే ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకూ ఉండే అన్ని ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75...
News

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. దీనికి సంబంధించిన దస్త్రానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. అంతకు ముందు రాష్ట్రపతి పాలన విధించే అంశానికి కేంద్ర కేబినెట్‌ ప్రతిపాదించింది. ఎన్సీపీ మరింత గడువు కోరడంతో రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు...
News

ఉగ్ర బాట వీడి అమ్మ ఒడికి

దారి మళ్లి ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న జమ్మూకశ్మీర్‌ యువతను సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి భారత సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. 'ఆపరేషన్‌ మా' పేరుతో ఇండియన్‌ ఆర్మీ ఫిబ్రవరిలో మొదలు పెట్టిన పథకం ద్వారా ఇప్పటివరకూ 60 మంది యువకులు ఉగ్రవాదం...
News

అన్నవరం కొండపై అన్యమత భజనలు

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఒక భజన బృందం అన్యమత కీర్తనలు ఆలపించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా ఇరుపాక గ్రామానికి చెందిన అనిమిరెడ్డి నగేష్ నటరాజ బాల భక్త సంఘం సభ్యులతో కళామందిరంలో భక్తి గీతాలు, భజనలను దేవస్థానం...
ArticlesNews

సామాజిక జాగృతికే కోజాగిరి

కోజాగిరి - కోన్ జాగిరి - ఎవరు మేల్కొంటారు? - విదేశీ దండయాత్రలు, ముస్లిం మూకల దాడుల సమయంలో గ్రామాలలోని యువకులు వంతులవారీగా మేల్కొని గ్రామానికి కాపలా కాసేవారు. ఎవరైనా ముష్కరులు ఊర్లోకి వస్తున్నారంటే వారితో కలబడేవారు. ఊరిలోని వారిని మేల్కొల్పే...
News

సమతా రథ సారధి గురునానక్

భారతదేశ సాధు పరంపరలో ఒకరు. సిక్కు మతస్థాపకుడు. సిక్కుల ప్రథమగురువు కూడా. వేదాంత సారాన్నంతటినీ శుద్ద దేశభాషలో, ప్రజల వ్యావహారిక భాషలో తెలియజెప్పినవాడు. గురునానక్ క్రీ.శ. 15 వ శతాబ్దంలో కార్తీక పూర్ణిమ రోజు పంజాబ్ లో నేటి పాకిస్తాన్ లోని...
1 2,184 2,185 2,186 2,187 2,188 2,277
Page 2186 of 2277