News

News

నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పీఎస్‌ఎల్వీ సి-50

పీఎస్‌ఎల్వీ సి-50 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ వ్యవస్థ సీఎంఎస్‌-01 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ మోసుకెళ్లింది. సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో విస్తరించిన సీ-బ్యాండ్‌...
News

మేక్ ఇన్ ఇండియా – కోటి రూపాయల యంత్రాన్ని 9 లక్షలకే తయారు చేసేశారు – హమారా భారత్ మహాన్

విశాఖ ఉక్కు ఉద్యోగుల ఉమ్మడి కృషికి, నైపుణ్యాలకు మరో ఘనత సాధ్యమయింది. తద్వారా కర్మాగారానికి భారీగా నిధులు ఆదా చేసి ప్రశంసలందుకున్నారు విశాఖ ఉక్కు కర్మాగారంలోని కొందరు ఉద్యోగులు. దాదాపు వారి రెండు నెలల కష్టానికి ఫలితం దక్కింది. ఈ విజయంలో...
News

ఎ.బి.వి.పి జాతీయ అధ్య‌క్షుడిగా ప్రొ. చాగ‌న్‌‌బాయ్ ప‌టేల్‌

అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ జాతీయ అధ్య‌క్షుడిగా గుజ‌రాత్ లోని మెహ‌సానా కు చెందిన ప్రొఫెస‌ర్ డా.చాగన్‌ భాయ్ ప‌టేల్ ఎన్నిక‌య్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ కి చెందిన నిధి త్రిపాఠి మ‌రోసారి ఎన్నికయ్యారు.  వీరు 2020-21 సంవత్సరానికి...
NewsProgramms

ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభం

సోమవారం 14.12.2020 వ తేదీన కర్నూలు జిల్లా, నంద్యాల ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో యానాది కాలనీ లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. రాష్ట్ర సేవికా సమితి కార్యకర్త శ్రీమతి జ్యోతి గారు పూజా కార్యక్రమం నిర్వహించి ఈ...
ArticlesNews

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు 16/3/1901 మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ...
News

కేంద్ర వ్యవసాయ చట్టాలకు రైతు సంఘాల మద్దతు

కేంద్ర వ్యవసాయ చట్టాలకు మద్దతు పలుకుతూ పలు రాష్ట్రాల రైతు సంఘాల సభ్యులు సోమవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ ‌ను కలిశారు. వ్యవసాయ చట్టాల్లో కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు తాము మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంటూ వారు తోమర్ కు...
News

సరిహద్దుల రక్షణకు సదా సిద్ధం – బిపిన్ రావత్

దేశ సరిహద్దులను పరిరక్షించడంలో ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. తూర్పు లడ్డాఖ్‌ వద్ద భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రావత్ ఈ ప్రకటన చేశారు. జీఆర్‌ఎస్‌ఈ యార్డ్ నుంచి మొదటి ఫ్రిగేట్ వార్‌షిప్‌ను...
News

అస్సాంలో మ‌ద‌ర్సాల రద్దుకు కేబినేట్ ఆమోదం

మ‌ద‌ర్సాలను ర‌ద్దు చేస్తూ అస్సాం రాష్ట్ర కెబినేట్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఆదివారం రాష్ట్ర కెబినేట్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ స‌మావేశంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు పేర్కొంది. అస్సాంలో 600 మదర్సాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణ‌యించిన‌ట్టు...
News

పునరావాసం అయ్యాకే పోలవరం ప్రాజెక్టు – రాష్ట్ర ఎస్ సీ, ఎస్ టీ హక్కుల సంక్షేమ వేదిక

పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన సమయంలో విధించిన షరతులకు లోబడి పునరావాస ప్యాకేజీ పూర్తయిన తర్వాతే డ్యామ్ పనులను నిర్వహించాలని రాష్ట్ర ఎస్ సీ, ఎస్ టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రెండు లక్షలమంది గిరిజనులు,...
1 2,184 2,185 2,186 2,187 2,188 2,427
Page 2186 of 2427