News

News

సీజేఐ రంజన్ గొగోయ్ పదవీవిరమణ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఆదివారం పదవీ విరమణ చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి సీజేఐగా పదవిని చేపట్టిన ఆయన శుక్రవారం తన చివరి పనిదినం పూర్తి చేసుకున్నారు. 2018 అక్టోబర్‌ 3న 46వ సుప్రీం...
News

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ – ముస్లిం పర్సనల్ లా బోర్డు వెల్లడి

అయోధ్యలోని భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇది తమ హక్కు అని...
News

రూపాయి రూపాయి కూడబెట్టి, పండుటాకులకు అండగా నిలిచి….

విద్యార్థులు ఏడాదిపాటు పొదుపు చేసిన నగదుతో బాలల దినోత్సవం నాడు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని నిడిగుంటపాళెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారానికి ఒక్క రూపాయి చొప్పున కూడబెట్టి ఏడాదిపాటు దాచిన...
News

రామ మందిర నిర్మాణానికి షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ విరాళం

ఇటీవలే సుప్రీంకోర్టు రామ మందిరం-బాబ్రీ మసీదు వివాదానికి ముగింపు పలుకుతూ తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రామ మందిర నిర్మాణం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రామ మందిర నిర్మాణం కొరకు విరాళాలు అందుతున్నాయి. ఉత్తర ప్రదేశ్...
News

జమ్మూ కాశ్మీర్లో త్వరలో మ్రోగనున్న అసెంబ్లీ సమర భేరి

జమ్ముకశ్మీర్‌ కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన తర్వాత వాటి పునర్నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్ గిరీశ్‌ చంద్ర ముర్ము...
News

చేతులెత్తేసిన కేరళ ప్రభుత్వం

శబరిమల అయ్యప్పను దర్శించుకునే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రక్షణ కల్పించే ఆలోచనేమీ లేదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం శాంతియుత వాతావరణం కోసమే కృషి చేస్తుందన్నారు. అందువల్ల ప్రస్తుతానికి దేవాలయం వద్ద యథాతథ స్థితిని...
News

ఇస్లామిక్ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతివ్వాలి

కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత్‌ లేవనెత్తింది. కశ్మీర్‌ లేకుండా దేశం లేదని స్పష్టం చేసింది. వాషింగ్టన్‌ వేదికగా మానవహక్కుల మీద జరుగుతున్న యూఎస్‌ కాంగ్రెషనల్‌ సమావేశాల్లో భారత్‌ తరఫున ప్రముఖ కాలమిస్ట్ సునందా వశిష్ఠ్‌ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి...
ArticlesNews

క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా...
News

శబరిమలలో మహిళల వయోపరిమితి నిబంధన లింగ వివక్షతో కూడుకున్నది కాదు – ఆరెస్సెస్

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వయోపరిమితి నిబంధనను అనుసరించడం లింగవివక్షకు సంబంధించిన విషయం కానేకాదని ఆరెస్సెస్ అభిప్రాయపడింది. అది ఆ ఆలయంలో ఉన్న దేవత పూజావిధానానికి చెందిన విషయం మాత్రమేనని, కాబట్టి ఈ విషయంలో న్యాయస్థానాలు జరిపే ఎలాంటి పరిశీలన, సమీక్ష అయినా...
News

గుంటూరులో గుడిని కూల్చిన మున్సిపల్ అధికారులు

అనుమతి లేదనే కారణంతో గుంటూరులో బస్టాండ్ వెనక రైతు బజారు వద్ద గల కనకదుర్గమ్మ గుడిని అధికారులు అకస్మాత్తుగా పడగొట్టారు.  దీంతో ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా గుడిని కూల్చటం ఏమిటని అధికారులపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. అత్యంత అవమానకర రీతిలో గుడిని...
1 2,183 2,184 2,185 2,186 2,187 2,277
Page 2185 of 2277