సీజేఐ రంజన్ గొగోయ్ పదవీవిరమణ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయి ఆదివారం పదవీ విరమణ చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి సీజేఐగా పదవిని చేపట్టిన ఆయన శుక్రవారం తన చివరి పనిదినం పూర్తి చేసుకున్నారు. 2018 అక్టోబర్ 3న 46వ సుప్రీం...









