News

News

మొరాదాబాద్ లో డాక్టర్ల మీద రాళ్ళేసిన మహిళల అరెస్టు

మర్కజ్ కు వెళ్ళి వచ్చిన కరోనా అనుమానితులను క్వారంటయిన్ కు తరలిస్తున్న డాక్టర్లమీద, వైద్య సిబ్బంది మీద ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో కొందరు వ్యక్తులు రాళ్ళ దాడికి తెగబడ్డ సంగతి పాఠకులకు విదితమే. ఆ దాడిలో స్థానిక ముస్లిం మహిళలే ప్రధాన...
News

ఏపీలో 11 జిల్లాలు – దేశం మొత్తమ్మీద 170 జిల్లాలు

ఈనెల 20 నుంచి కొన్ని రంగాలకు లాక్ డౌన్ మినహాయింపులు లభిస్తుండటంతో.. మొత్తం దేశాన్ని 3 కేటగిరీలుగా విభజిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రోజువారీ బ్రీఫింగ్ లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్...
News

బాంద్రా ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి అరెస్టు

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో భౌతిక దూరం వంటి నిబంధనలను అతిక్రమించి మంగళవారం రాత్రి బాంద్రా రైల్వే స్టేషన్‌లో వేలాదిమంది వలసదారులు గుమిగూడారు. కాగా, ఈ ఘటనలో సుమారు 1000 మందిమీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని...ఈ ఘటనకు బాధ్యుడని భావిస్తున్న వినయ్‌ దూబె...
News

కమ్యూనిస్టు చైనానే కల్లోలానికి కారణం – అమెరికా

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పుడే తమ వైద్య బృందానికి అనుమతి ఎందుకివ్వలేదని చైనాపై అమెరికా మంత్రి మైక్‌ పాంపియో తీవ్ర విమర్శలు చేశారు. బీజింగ్‌ తమ ప్రశ్నలకు జవాబులు చెప్పాలని, పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. కొవిడ్‌-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంలో ప్రపంచ...
Newsvideos

వణుకుతున్న హిందూపురం

హిందూపురం లోని మసీదుల్లో 140 మంది తబ్లిగీలు ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్నాయి. హిందూపురం లోని మక్కిడి పేటలో గల మసీదులో 21 మంది తబ్లిగీలు దాక్కుని ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్ళిన ఆరోగ్య మరియు పోలీసు సిబ్బంది...
News

కరోనా కష్టకాలంలో వ్యాపారస్తులపై కరుణ చూపండి

అవన్నీ ఒకప్పుడు వేల సంఖ్యలో కస్టమర్లతో,వందల సంఖ్యలో ఉద్యోగులతో కళకళలాడినవే. రంగురంగుల విద్యుత్ దీపాలు, సెంట్రల్ ఏసి వంటి అనేక హంగులతో అందరినీ ఆకర్షించిన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కరోనా లాక్ డౌన్ కారణంగా నేడు వెలవెలబోతున్నాయి. ఏనుగు...
News

మొరాదాబాద్ లో డాక్టర్లపై దాడికి తెగబడ్డ కరోనా అనుమానితులు

మర్కజ్ కు వెళ్ళి వచ్చిన కరోనా అనుమానితులను క్వారంటాయిన్ కు తరలిస్తున్న డాక్టర్లమీద వైద్య సిబ్బంది మీద మొరాదాబాద్ లో కొందరు వ్యక్తులు రాళ్ళ దాడికి తెగబడ్డారు.  "ప్రీ ప్లానెడ్ గా అటాక్ చేశారు" అని అంబులెన్స్ డ్రైవర్ చెప్తున్నారు. ఒక డాక్టర్ తో సహా...
News

కుట్ర కాదు కదా?

లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ముంబై బాంద్రా స్టేషన్లో వేలాది వలస కార్మికులు గుమిగూడారు. మంగళవారం జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ముంబైలో వేలాది మంది వలస కార్మికులు బాంద్రా స్టేషన్ సమీపంలో గుమిగూడారు, ప్రధానమంత్రి నరేంద్ర...
ArticlesNews

డా|| అంబేద్కర్ జయంతిని మనం అందరం ఎందుకు జరుపుకోవాలి?

డా|| అంబేద్కర్ గత 17వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురిఅవుతున్న 17 శాతం హిందువుల సామాజిక సమానత్వం కోసం వారు జనజాగరణ ఉద్యమాలు చేశారు. ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు - సామాజిక సమానత్వం కోసం జరిగిన ఫ్రెంచి విప్లవంలో,...
News

కరోనాపై పోరుకు ప్రధాని సప్తసూత్రాలు

దేశంలో కరోనా ప్రభావం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కరోనాపై విజయం సాధించడానికి సప్త...
1 2,137 2,138 2,139 2,140 2,141 2,283
Page 2139 of 2283