News

News

ప్రతాప్ గడ్ జిల్లాలోని పురాతన సూర్య ఆలయాన్ని పునరుద్ధరించనున్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం

ఉత్తర ప్రదేశ్‌లోని అధికారులు ఇటీవల రాష్ట్రంలోని ప్రతాప్ గడ్ జిల్లాలోని ఒక పురాతన సూర్యాలయాన్ని గుర్తించారు. దీనిని ఇప్పుడు మతపరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక. ఈ ప్రణాళికపై రాష్ట్ర పర్యాటక శాఖ, ఉత్తర ప్రదేశ్ ప్రాజెక్ట్...
News

కోవిడ్ చికిత్సపై ఆయుర్వేద నిపుణుల చర్చ

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడంలో, కోవిడ్ నియంత్రణ, నివారణ, చికిత్సలో వేల ఏళ్లనాటి భారతీయ ఆయుర్వేద వైద్యం ప్రధాన భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న యోగా మరియు ఆయుర్వేద నిపుణులు, కోవిడ్ చికిత్సలోనూ,...
News

కేరళలో విజృంభిస్తున్న కరోనా, జికా వైరస్ లు – కట్టడికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు

నిజానికి కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేరళలోనే మొట్టమొదట కొన్ని కేసులు కనిపించాయి. అనంతరం ఉదృతి పెరిగింది. ఆ తర్వాత కోవిడ్ అదుపులోకి వచ్చిందని కేరళ ప్రభుత్వం ప్రకటించినా, కేవలం పరువు కాపాడుకోడానికే కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించడం లేదని,...
News

జగన్నాథ రథయాత్ర నేడే

ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర సోమవారం నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కూడా గతేడాది మాదిరిగా భక్తులు లేకుండానే శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు వేడుక చేపట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం నందిఘోష్‌, తాళధ్వజ్‌, దర్పదళన్‌ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు...
News

భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ..

నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ప్రచారాన్ని వ్యాప్తి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌లలో ఏడు చోట్ల ఆదివారం సోదాలు నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్​ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సహాయంతో కశ్మీర్​ లోయలోకి వెళ్లిన ఎన్‌ఐఏ.. ఐఎస్‌ఎస్‌ఎస్‌...
News

U.P: ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూతో పాటు ఇతర నగరాల్లోని రద్దీ ప్రదేశాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు పన్నిన కుట్రను ఏటీఎస్‌ పోలీసులు భగ్నం చేశారు. అల్‌ఖైదా ఉగ్రముఠాకు అనుబంధ సంస్థగా పేరున్న అన్సర్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాకోరిలో ఆదివారం...
News

RSS : కరోనా 3rd వేవ్ పై అవగాహనకు జన జాగరణ ఉద్యమం

కరోనా 3rd వేవ్ ను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా తమ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఇలా శిక్షణ పొందిన కార్యకర్తలు దేశంలోని 2.5 లక్షల కేంద్రాలలో తమ సేవా కార్యక్రమాలను విస్తరించనున్నారు. ఇప్పటికే 27,166 శాఖల...
ArticlesNews

ప్రపంచాభివృద్ధిలో మనమూ భాగస్వాములమవుతున్నాం….

వ్యక్తిగా సైతం మనం కేవలం మన హితానికే కాకుండా పరహితం కోసం జీవించడమే జీవిత పరమార్ధంగా భావించడం మన సంస్కృతిలో భాగం. అదేవిధంగా మన దేశం కూడా తన సంరక్షణ, సౌభాగ్యంతో పాటుగా ఎప్పుడూ ప్రపంచ మానవాళి హితాన్ని కాంక్షించే దేశంగానే...
News

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణిగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది.దీని...
News

ఉగ్రవాదులకు నిధులు : ఐదుగురు అరెస్టు

జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. అనంతనాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూరుస్తున్న కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ...
1 2,107 2,108 2,109 2,110 2,111 2,429
Page 2109 of 2429