News

News

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: ప్రధాన నిందితులు స్వప్న, సందీప్‌లను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్ ఇద్దరినీ నిన్న సాయంత్రం బెంగళూరులో అరెస్టు చేశారు. నిందితులను ఈ రోజు కొచ్చిన్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి...
ArticlesNews

కరోనా వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు – అయినా ఆ సమాచారాన్ని కప్పిపుచ్చింది – WHO మౌనంగా ఉండిపోయింది – చైనా వైరాలజిస్ట్ వెల్లడి

“డిసెంబర్ నుండి వుహాన్ నుండి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనా ప్రభుత్వానికి తెలుసు, కాని అంతర్జాతీయంగా చైనా ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ సమాచారాన్ని చైనా కప్పిపుచ్చింది.” అని చైనా వైరాలజిస్ట్ యాన్ లి - మెంగ్ ఆన్...
ArticlesNews

అక్రమ చర్చి నిర్మాణం విషయంలో ఉదాసీనత: అధికారులపై ఎన్.హెచ్.ఆర్.సికి గ్రామస్థుల ఫిర్యాదు 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా దొరసానిపల్లి గ్రామంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మించేందుకు ఆ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి ఇళ్లను ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్...
News

భారత్ – పాక్ సరిహద్దుల్లో చొరబాట్లకు సిద్ధంగా 300 మంది ఉగ్రవాదులు

పాకిస్థాన్‌ నుంచి 250-300 మంది ముష్కరులు నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని భారత సైన్యానికి చెందిన మేజర్‌ జనరల్‌ వీరేంద్ర వత్స్‌ తెలిపారు. సరిహద్దు వద్ద పరిస్థితిని ఆయన మీడియాకు వివరించారు. భారత భూభాగంలో చొరబడేందుకు యత్నించిన...
News

కజక్‌స్థాన్‌లో న్యూమోనియాకు కరోనా వైరసే కారణం కావచ్చు – WHO

కజక్‌స్థాన్‌లో గుర్తుతెలియనిదిగా భావిస్తున్న న్యూమోనియాకు కరోనా వైరసే కారణం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్‌ మైకేల్‌ రేయాన్‌ అన్నారు. గతవారం ఆ దేశం ప్రయోగశాలల్లో ధ్రువీకరించిన 10వేల కొవిడ్‌-19 కేసులను నమోదు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ 50వేలకు...
News

చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులు హతం

భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉత్తర కశ్మీర్‌లోని నౌగామ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి శనివారం తెల్లవారు జామున ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను భద్రతా దళాలు గుర్తించాయని ఆర్మీ మీడియా ప్రతినిధి...
News

ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతి

బీహార్‌లో పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్‌ తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం ఉదయం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సల్స్‌.. పోలీసులపైకి...
ArticlesNews

ఏపీలో క్రైస్తవ మతమార్పిళ్ల అంశంలో ఎల్.ఆర్.పి.ఎఫ్ నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన సమగ్ర నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ...
News

గాల్వన్‌లో గాయపడిన సైనికులతో “రక్షా బంధన్‌” జరుపుకోనున్న జాతీయవాద సంస్థల మహిళలు

ఈ ఏడాది రక్షా బంధన్‌ ముస్లిం రాష్ట్రీయ మంచ్, హిమాలయ పరివార్, భారత్ టిబెట్ సహ్యోగ్ మంచ్ వంటి జాతీయవాద సంస్థల మహిళలకు ప్రత్యేకమైనది. ఈ ఏడాది రక్షా బంధన్ సందర్భంగా భారతదేశ సరిహద్దులలోని సైనికులకు కృతజ్ఞతలు తెలపాలని యోచిస్తున్న మహిళలు...
News

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే హతం

ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న కరడుగట్టిన నేర ముఠా నాయకుడు వికాస్‌ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌ నగరంలో పట్టుబడ్డ వికాస్‌ను నేడు ఉదయం ఉత్తర్‌ప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌...
1 2,105 2,106 2,107 2,108 2,109 2,285
Page 2107 of 2285