News

News

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లా నాగ్‌నాద్‌ - చిమ్మెర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి...
News

కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కలవనున్న న్యాయవాది

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను న్యాయవాది ద్వారా రెండోసారి కలిసేందుకు అనుమతి లభించినట్టు సమాచారం. గురువారం సాయంత్రం ఆయన్ను భారత ప్రతినిధులు కలుస్తారని తెలుస్తోంది. 2019, సెప్టెంబర్‌లో మొదటిసారి కలవడం...
News

వరవరరావుకు కరోనా పాజిటివ్

ముంబైలోని తలోజా జైల్లో ఉన్న భీమా కోరేగావ్ కేసు నిందితుడు వరవరరావు కరోనా వైరస్‌ బారినపడ్డారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా భీమా...
News

భారత్ ప్రపంచమంతటికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలదు – బిల్ గేట్స్

సొంత దేశానికే కాకుండా ప్రపంచమంతటికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం భారత ఫార్మా పరిశ్రమకు ఉందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ అన్నారు. అక్కడ కీలకమైన పనులెన్నో జరిగాయని పేర్కొన్నారు. ఇతర వ్యాధుల కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను కరోనా వైరస్‌...
ArticlesNews

స్వయంసేవకులకు సేవలోనే అపరిమిత ఆనందం

దేశం అంతా ఈ కొరొనా మహమ్మారి విజృంభణ సమయంలో సమాజం పట్ల అచంచల ప్రేమ కలిగిన కొంతమంది సంఘ స్వయంసేవకులు మధ్యప్రదేశ్ లోని మాండ్సౌర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో డాక్టర్ విజయ్ అనే ఒక...
News

తిరుమలలో వైభవంగా ఆణివార ఆస్థానం

శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానంను తితిదే వైభవంగా నిర్వహించింది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు. మందిరంలోని బంగారు వాకిలి వద్ద ఘంటా మండపంలో ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామివారిని గరుత్మంతునికి...
News

ఆయుధాల కొనుగోలుకు ప్రభుత్వ అనుమతితో పనిలేదు – ఆర్మీకి స్వేచ్చనిచ్చిన కేంద్రం

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న దృష్ట్యా కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సైన్యానికి తగిన స్వేచ్ఛనిస్తోంది. తాజాగా రూ.300 కోట్ల వరకు ఆయుధ సామగ్రిని కొనుగోలు చేసుకొనే అధికారాన్ని సైన్యానికి కట్టబెట్టింది. పరిమితి మేరకు ఇకపై కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి అవసరం...
News

జగదేవరామ్ జీ అస్తమయం దిగ్భ్రాంతికరం – ఆరెస్సెస్

అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ జగదేవరామ్ జీ ఓరాన్ హఠాన్మరణంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ మాననీయ సురేశ్ (భయ్యాజీ) జోషి లు సంయుక్తంగా ఒక...
News

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త...
News

UP లో దళితులపై ముస్లిముల దాడి

రెండు రోజుల ముందు అజమ్‌ ఘర్ జిల్లాలోని మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దళిత వ్యక్తులపై దాడి చేసిన 16 మంది ముస్లిం యువకులను ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సికందర్‌పూర్ ఐమా గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో 12...
1 2,103 2,104 2,105 2,106 2,107 2,285
Page 2105 of 2285