News

News

కోయంబత్తూరులోని ఏడు దేవాలయాలను కూల్చివేసిన తమిళనాడు ప్రభుత్వం – వీహెచ్‌పీ నిరసన

పోలీసు బలగాల మోహరింపును ఉపయోగించి కోయంబత్తూరు నగరపాలక సంస్థ మంగళవారం (జూలై 13) కుమారసామి నగర్‌లోని ఏడు దేవాలయాలను కూల్చివేసింది. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రవిచంద్రన్, అమ్మన్ కోవిల్, బన్నారి అమ్మన్ కోవిల్, అంగల పరమేశ్వరి, కరుప్పారాయణ్ కోవిల్, మునీశ్వరన్...
News

సరిహద్దుల్లో కాంక్రీట్‌ నిర్మాణాలు చేపడుతున్న కుటిల చైనా

భారత్‌, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగనేలేదు.. కానీ డ్రాగన్‌ మాత్రం పదేపదే తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కుయుక్తులు పన్నుతూనే ఉంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామంటూ నీతులు వల్లిస్తూనే.. వాస్తవాధీన రేఖ సమీపంలో భారీగా శాశ్వత...
News

అమెరికా విధానాల కారణంగా… కెనడా వైపు చూస్తున్న భారత విద్యార్థులు..

ప్రతిభావంతులైన భారతీయ యువత… అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతోందని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్1బీ వీసా విధానంపై అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరే అందుకు కారణమని చట్టసభ్యులకు తెలిపారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస...
News

వారణాసి అభివృద్ధికి ప్రధాని మోడీ అడుగులు..180 కోట్లతో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్..1500 కోట్లతో పలు నిర్మాణాలు..

వారణాసి నగరాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు చకచక అడుగులు పడుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వారణాసి పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ...
News

చర్చిలో పాస్టర్ పాడుపని…. అమ్మాయిలతో….

ఎంతో ప్రసిద్ది చెందిన ఓ చర్చిలో ఫాస్టర్ చెయ్యకూడని పాడుపని చేయిస్తున్నాడు. పవిత్రమైన స్థలంలో హైటెక్ వేశ్యావాటిక నిర్వహిస్తున్న ఫాదర్.... తన మతం వాళ్లు తలదించుకునే పని చేశాడు. ఖరీదైన లగ్జరీ కార్లలో చర్చి ఆవరణంలోని బంగ్లాలోకి వెళుతున్న అమ్మాయిలు, మహిళలు,...
News

మహిళలకు రక్షణ కల్పించాలంటూ కేరళ గవర్నర్‌ నిరాహార దీక్ష

ఆయన ఓ రాష్ట్రానికి గవర్నర్‌. అక్కడ మహిళలపై ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న వరకట్న వేధింపులు, బాధితురాళ్ల అనుమానాస్పద మృతి సంఘటనలు రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఆయన్ను కలచివేశాయి. ఈ సామాజిక దురాచారంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించి, వరకట్న...
News

అవన్నీ అసత్యాలు – టీకా కొరత ప్రకటనలపై కేంద్ర మంత్రి మండిపాటు

కరోనా టీకా కొరతను ఎదుర్కొంటున్నామంటూ ప్రకటిస్తున్న రాష్ట్రాలపై బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రాలు పనికిరాని ప్రకటనలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో వాటి...
News

ఆఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణ తప్పే… అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ ఆవేదన

ఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో (NATO) బలగాలను ఉపసంహరించుకోవడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ తప్పు పట్టారు. ఇలా చేయడం వల్ల అక్కడి సామాన్య పౌరులను తాలిబాన్లకు బలిపశువులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'అఫ్గాన్‌ మహిళలు, బాలికలు చెప్పలేనంత హానిని...
News

ఆర్‌ ఫ్యాక్టర్‌ పెరగడం ఆందోళనకరమే – రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచనలు

కరోనా సెకండ్‌ వేవ్ ఉద్ధృతితో వణికిపోయిన భారత్‌లో పరిస్థితులు ఈమధ్యే కుదుటపడుతున్నట్లు కనిపించాయి. ఇదే సమయంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండడం, చాలా ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడంపై వైద్యనిపుణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొన్ని...
News

మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా

భారత సైన్యంలో మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కింది. దీంతో ఈ హోదా దక్కిన మహిళా అధికారుల సంఖ్య 424కు చేరింది. ఈ మేరకు భారత సైన్యం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు కారణాల...
1 2,104 2,105 2,106 2,107 2,108 2,429
Page 2106 of 2429