News

News

ఆగస్టులో ప్రారంభమవనున్న అయోధ్య రామమందిర నిర్మాణం

అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై శనివారం సాయంత్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆగస్టులో భూమిపూజ నిర్వహించాలని తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని వచ్చే వీలును...
News

శ్రీవారి దర్శనాల నిలిపివేతకై వెల్లువెత్తుతున్న డిమాండ్లు – సమీక్షిస్తామన్న చైర్మన్

కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో తిరుమలలో దర్శనాలు నిలిపివేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి ట్విటర్‌లో గళమెత్తారు. కొన్ని వారాలపాటు భక్తులకు దర్శనాలు ఆపాలని సూచించారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ...
News

లడాఖ్‌లో పారాట్రూపర్ల అద్భుత విన్యాసాలు

అది లడాఖ్‌లోని మంచుతో నిండిన పర్వత ప్రాంతం.. ఇంతలో అక్కడికి చేరుకున్న సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానం నుంచి ఒక్కొక్కరుగా పారాట్రూపర్లు ర్యాంపు అంచు నుంచి కిందకి దూకుతున్నారు. సైనికుల ధైర్యసాహసాలకు నిదర్శనమైన ఇలాంటి విన్యాసాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి...
News

తెలంగాణలో మావోయిస్టుల కదలికలు

తెలంగాణలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. వివిధ జిల్లాల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. బలగాలతో ఎక్కడికక్కడ కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం...
News

దర్శనాలు ఆపండి : రమణ దీక్షితులు

శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మరోసారి ట్విటర్‌లో స్పందించారు. కొన్ని వారాల పాటు శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతి నిలిపివేయాలని తితిదే అధికారులకు సూచించారు. శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని, అర్చకులను సంరక్షించి...
News

జమ్ము కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు ఎన్కౌంటర్

జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లాలోని అన్నిపొరా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. జిల్లా కేంద్రానికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్షీపురా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు...
News

క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన భారత్‌ బయోటెక్‌

కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వేక్సిన్‌ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మరో ముందడుగు వేసింది. తాము అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా మొదటిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్లు ప్రకటించింది. మొత్తం 375 మందితో దేశంలోని 12 ప్రాంతాల్లో...
News

మన సరిహద్దులు శత్రు దుర్భేద్యం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్

భారత్‌ సరిహద్దులు శత్రు దుర్భేద్యం.. అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. గల్వాన్‌ ఘటన నేపథ్యంలో లద్దాఖ్‌లో పర్యటిస్తున్న రక్షణమంత్రి.. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''గల్వాన్‌ ఘటనలో...
NewsSeva

ప్రజల కోసం శివారు గ్రామంలో వెదురు వంతెన నిర్మించిన సేవాభారతి కార్యకర్తలు

గ్రామస్థుల సమస్యను తీర్చేందుకు సేవాభారతి కార్యకర్తలు వంతెన నిర్మించిన ఘటన కేరళ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని అరప్పుజలం పంచాయితీలో మూలమట్టం అనే గ్రామం ఉంది.  ఇక్కడి గ్రామస్తులు ప్రతి ఏడాది విపత్కర సమస్యను ఎదుర్కొంటున్నారు....
News

అక్రమ చర్చి కూల్చివేత

నాగరాజు అనే వ్యక్తి రెవెన్యూ భూమిలో నిర్మించిన చర్చిని గ్రామస్తుల అభ్యంతరంతో తానే స్వయంగా కూల్పించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడపజిల్లా, వీరపుణ్య మండలం,  సర్వరాజపేట గ్రామంలో చోటు చేసుకుంది. కడప జిల్లాలోని కుప్పరాజుపల్లె పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న నాగరాజు...
1 2,102 2,103 2,104 2,105 2,106 2,285
Page 2104 of 2285