News

News

జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్న పాక్

పాకిస్థాన్‌ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏకమై జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వారు డ్రోన్లు, ఇతర వ్యవస్థల ద్వారా దేశంలోకి ఆయుధాలను చేరవేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు....
News

కేరళ బంగారు స్మగ్లింగ్ కుంభకోణం: దుబాయ్‌లో ఫైజల్ ఫరీద్‌ అరెస్టు

బంగారు అక్రమ రవాణా కేసులో మూడవ నిందితుడు ఫైజల్ ఫరీద్‌ను జూలై 19 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నుంచి అరెస్టు చేశారు. దుబాయ్ పోలీసులు ఫరీద్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లోని అల్ రషీదియా పోలీస్‌స్టేషన్‌లో అతన్ని...
News

నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్

కరోనా వ్యాక్సీన్‌ తయారీలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్‌ నిమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్‌ డోస్‌ ఇచ్చారు.భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో ఫార్మా...
ArticlesNews

సత్యాన్ని దాచి ప్రజాకవిగా చలామణి అవుతున్న మావోయిస్టు వరవరరావుని ఎందుకు విడుదల చేయకూడదంటే…..

ఏళ్ళతరబడి అతిశయోక్తులతో కూడిన ప్రజాజీవితం లో ఉండి,  భారత దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదు అని భావించే ఈయనను ‘మావోయిస్ట్ కవి’ గా అభివర్ణించడానికి విలేకరులు, సంపాదకులు జంకుతూ ఉండవచ్చు. విలేఖరులు కానీ సంపాదకులు కానీ ఆయనను మావోయిస్టు కవి...
News

ఆఫ్ఘాన్ చెర నుంచి సిక్కునాయకునికి విముక్తి

ఆఫ్గనిస్థాన్‌ సిక్కు నాయకుడు నిదాన్‌సింగ్‌ సచ్‌దేవాకు ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. గత నెలలో పాక్తియా ప్రోవిన్స్‌లో సచ్‌దేవాను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేయగా, శనివారం విడిచిపెట్టినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 'ఆఫ్గన్‌ ప్రభుత్వానికి, పాక్తియా ప్రాంత గిరిజన...
News

పాక్ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి – పాక్‌ రాయబారికి భారత్‌ సమన్లు

జమ్మూ-కశ్మీర్‌లోని కృష్ణ ఘాటీ సెక్టార్‌ ప్రాంతంలో శుక్రవారం పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనలో ముగ్గురు సాధారణ పౌరులు మరణించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ...
ArticlesNews

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే

వేలాది విదేశీయుల్నిగడ గడ లాడించిన సైనికధీరుడతడు! కోట్లాది స్వదేశీయుల్నిసమరం వైపు నిలిపిన సాహసవీరుడతడు! స్వతంత్ర్యదేవి సాక్షాత్కారముకై ప్రాణాలర్పించిన త్యాగమూర్తి అతడు! ఆంగ్ల అంధకారాన్ని పారద్రోలి దేశమంతా వెలుగులు నింపిన క్రాంతికారుడతడు! ఆ ఒక్కడే! తొంబయ్యేళ్ళ సంగ్రామానికి తొలిబలిదానకేతనం ఎగురేశాడు.... ఆ ఒక్కడే!...
News

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది – ఐఎంఏ

మన దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని 'ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌' (ఐఎంఏ) పేర్కొంది. 'పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి. సగటున రోజుకు 30 వేల కొత్త కేసులు వస్తున్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ కేసులు విస్తరిస్తున్నాయి'...
News

పాకిస్థాన్లో అణచివేతకు గురవుతున్న హిందువులు భారత్ కు కాకపోతే ఎక్కడికెళతారు? – VHP

ఇస్లామాబాద్‌లో శ్రీ కృష్ణ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్లో విస్తృతంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత, హిందువుల పట్ల చూపుతున్న హింసాత్మక ద్వేషం, పాకిస్తాన్‌లో హిందువుల దయనీయ దుస్థితి మరియు హింసను విశ్వ హిందూ పరిషత్ ఈ రోజు పత్రికా సమావేశంలో వివరించింది. విహెచ్‌పి కేంద్ర...
News

ప్రపంచానికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి: జాతీయవాద వార్తా ఛానల్ జనం టీవీకి ఐసిస్ హెచ్చరిక

గ్లోబల్ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్ కేరళ జాతీయవాద వార్తా ఛానల్ జనం టివికి తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. ఐసిస్ కేరళ యూనిట్ నియంత్రణలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన సందేశంలో, సదరు ఉగ్రవాద సంస్థ జనం టివి...
1 2,101 2,102 2,103 2,104 2,105 2,285
Page 2103 of 2285