News

News

నూతన జాతీయ విద్యా విధానానికి శ్రీకారం

జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులే లక్ష్యంగా నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపారు. అలానే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ...
News

మన రఫేల్‌ల సమీపంలో క్షిపణులు ప్రయోగించిన ఇరాన్‌ : దాడి యత్నమా?

ఫ్రాన్స్‌ నుంచి రఫేల్ విమానాలు భారత్‌కు వచ్చే క్రమంలో ఓ ఉత్కంఠ పరిణామం చోటు చేసుకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన రఫేల్‌ విమానాలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అల్‌ దాఫ్రా విమానాశ్రయానికి చేరుకొన్నాయి. మంగళవారం...
ArticlesNews

విశ్వహిందూ పరిషత్ పత్రికా ప్రకటన

కొత్తఢిల్లీ, జూలై 25,2020 విషయం : అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభ పూజా కార్యక్రమం రోజున కరోనా నియమాలను పాటిస్తూ ఉత్సవంగా జరుపుకొనుట గురించి. రామజన్మభూమిలో మందిర పునర్నిర్మాణం కోసం భగవంతుని ఆరాధన ఏరకంగా చెయ్యాలి అనే దాని గురించి విశ్వహిందూ...
News

అయోధ్యలో హై అలర్ట్

ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అయోధ్య, దిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర...
News

లోక కళ్యాణం కోరుతూ హిందూ చైతన్య వేదిక పూజలు

మన పూర్వికులు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని తగుజ్రాగత్తలు తీసుకునేవారు, ఆ జ్రాగత్తలన్నీ భక్తి పేరుతో గ్రామదేవతలకు పూజా విధానాల్లో నిక్షప్తం చేసి తర్వాతి తరాలకు అందించారు. అందుకే భారతీయుల ప్రతీ అడుగులో సైన్స్ దృక్పథం స్పష్టంగా ప్రతిఫలిస్తూ ఉంటుందనడంలో ఏమాత్రం...
News

పాక్ లో గురుద్వారాను మశీదుగా మార్చే కుట్ర

పాకిస్థాన్‌లోని ప్రముఖ నగరం లాహోర్‌లో ఉన్న సిక్కుల పవిత్ర స్థలమైన ఓ గురుద్వారాను మసీదుగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుయుక్తులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌కు సోమవారం లేఖ అందజేసినట్లు...
News

ఏపీ బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ సోము వీర్రాజు

భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్‌సింగ్‌ ఉత్తర్వులు వెలువరించారు....
News

అయోధ్యలో రెండు వేల అడుగుల లోతున టైం కాప్స్యూల్

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిరంలో రెండు వేల అడుగుల లోతున ఓ కాలనాళిక (టైమ్‌ క్యాప్సూల్‌)ను ఉంచనున్నారు. దీనిలో సం బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని మందిర నిర్మాణానికి సారథ్యం వహిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ...
News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పుల్లో అమరుడైన జవాన్

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్‌లోని దూల్‌ వద్ద ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌(సీఏఎఫ్‌) శిబిరంపై దాడికి తెగబడ్డారు. శిబిరం బయట కాపలాకాస్తున్న జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాను అమరుడయ్యారు. ఇతర సిబ్బంది తేరుకునేలోపే మావోయిస్టులు దట్టమైన...
News

ఫ్రాన్స్ నుంచి భారత్ కు బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్ నుంచి నేడు రఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ద విమానాలు రానున్నాయి. ఫ్రాన్స్‌లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఇవి భారత్‌కు బయలుదేరాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గం.లకు టేకాఫ్‌...
1 2,097 2,098 2,099 2,100 2,101 2,285
Page 2099 of 2285