News

News

వీరు పిలిచి భోజనాలు పెట్టారు – వారు ప్లాన్ చేసి ధ్వంసం చేశారు

బంగ్లాదేశ్ లోని నౌఖాలి జిల్లాలోని ఇస్కాన్ దేవాలయాన్ని అక్కడి ముస్లిములు కొందరు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటన పూర్వాపరాలను పరిశీలించిన వారు సంఘటన జరిగిన తీరుపై 'హవ్వ' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత దుర్మార్గమా?...
News

సీనియర్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అమీర్ చంద్ జీ అస్తమయం

సీనియర్ ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్, సంస్కారభారతి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అమీర్ చంద్ జీ 16/10/2021 శనివారం సాయంత్రం 6.30 గంటలకు స్వర్గస్తులయ్యారు. దాదాపు 35-40 సంవత్సరాలుగా సంఘ్ ప్రచారక్ గా ఉన్న అమీర్ చంద్ జీ బీహార్, ఉత్తర్ ప్రదేశ్...
News

ఆఫ్ఘనిస్థాన్ : గురుద్వారాను అపవిత్రం చేసిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనారిటీల పరిస్థితి దారుణంగా తయారైంది. తాము అందరినీ సమానంగా చూస్తామని తాలిబాన్ నేతలు చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం చాలా తేడాగా ఉన్నాయి. కాబూల్ లోని కర్టే పర్వాన్ లో ఉన్న దష్ మేష్...
News

జమ్మూ కాశ్మీర్ : భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

పుల్వామాలోని పంపోర్ ‌లోని ద్రాంగ్ ‌బల్ ప్రాంతంలో శనివారం (అక్టోబర్ 16) భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించాయి. శనివారం తెల్లవారుజామున లష్కరే తోయిబా టాప్ కమాండర్...
News

పోలీసుల అదుపులో సింఘు హత్య నిందితుడు

సింఘు సరిహద్దులో కొందరు దుండగులు శుక్రవారంనాడు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంగతి తీలిసిందే. ఆ హత్యకు బాధ్యత వహిస్తూ లొంగిపోయిన నిహాంగ్ సిక్కు సభ్యుడు సరవ్ ‌జీత్ సింగ్ ‌ను పోలీసులు శనివారం సోనిపట్ ‌లోని కోర్టు ముందు...
NewsProgramms

భూమి తల్లిని కాపాడుకుందాం – శ్రీ భాగయ్య

రసాయనాలు వాడకుండా భారతీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవాలని, అదే మనల్ని పోషిస్తున్న భూమి తల్లి పట్ల మనం చూపే కృతజ్ఞత అవుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు శ్రీ భాగయ్య అన్నారు. పశ్చిమ...
News

సీఎం డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తిన ఇంద్రకీలాద్రి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం అమ్మవారి జయజయధ్వానాల మధ్య ఘనంగా ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భవానీమాలలు వేసుకుని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా...
News

భక్తులకు తీపి కబురు – శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడి

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ భక్తులకు ఓ తీపి కబురు చెప్పింది. 2023 డిసెంబర్‌ నుంచి అయోధ్య రామమందిరంలోని బాలరాముడి దర్శనానికి అనుమతించనున్నట్లు రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్విటర్‌ వేదికగా...
GalleryNewsProgramms

విజయవాడలో సేవాభారతి నూతన కార్యాలయ గృహప్రవేశం

విజయవాడలోని ఎల్. ఐ. సి కాలనీలో నూతనంగా నిర్మించిన సేవా భారతి కార్యాలయ గృహప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 14 -10- 2021 గురువారం నాడు జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణీ సభ్యులు...
1 2,097 2,098 2,099 2,100 2,101 2,496
Page 2099 of 2496