News

News

ఖిలాఫత్ ఉద్యమం : మతగ్రంధం, చారిత్రక సంఘటనలు

మత నిష్ట కలిగిన ముస్లింకు స్వీయ వివేకం కంటే మతసూత్రాలే ఎక్కువ. ఇస్లాం మత సూత్రాలకు ప్రధానంగా మూడు ఆధారాలు ఉన్నాయి. అవి- ఖురాన్, హదీస్ (మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాలు లేదా ఆచరించిన పద్దతులు), సిరా(మహమ్మద్ ప్రవక్త జీవితచరిత్ర) లేదా సున్నా (మహమ్మద్...
News

చైనా వద్దు – భారత్‌ ముద్దు అంటున్న అమెరికా ప్రజలు

భారత్‌-చైనా సైనిక లేదా ఆర్థిక వివాదాల్లో భారత్‌కే అమెరికా మద్దతు ప్రకటించాలని ఎక్కువమంది అమెరికన్లు కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జులై 7న నిర్వహించిన ఈ సర్వేలో 1,012 మంది అగ్రరాజ్య పౌరులు...
ArticlesNews

మన ఇల్లు సమరసతకు కేంద్రం కావాలి

“అన్ని కులాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించడమే సమరసత అంటే." మన ఇంటికి ఎవరో వచ్చారు అనుకోండి. మన ఇంట్లోని ముందు గదిలో కూర్చోపెట్టి మాట్లాడతామా? కొందరిని అయితే కుర్చీలో కూర్చో పెడతతాం, కొందరిని నేలపై కూర్చో పెడతాం, కొందరు...
News

ఆరోగ్య భారతి వారి కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం

ఆరోగ్య భారతి అఖిల భారతీయ కార్యదర్శి డాక్టర్ మురళి కృష్ణ గారి చేతుల  మీదుగా కోవిడ్ కాల్ సెంటర్ ప్రారంభించ బడినది . జూమ్ మీటింగ్ ద్వారా షుమారు వంద మంది డాక్టర్లతో జరిగిన సమావేశంలో శ్రీ మురళి కృష్ణ కాల్...
News

అయోధ్య భూమి పూజ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి : ఎంపీ రఘురామ కృష్ణం రాజు

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 5న చేయనున్న భూమిపూజ భారత దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ''కోట్లాది ప్రజల చిరకాలవాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగే...
News

చైనా వ్యూహం అదేనా?

భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లే పైకి కనిపిస్తున్నా.. వాస్తవానికి పరిస్థితులు మళ్లీ మొదటికొస్తున్నాయా? సరిహద్దుల నుంచి ఇప్పుడే బలగాలను వెనక్కి తీసుకోవడం డ్రాగన్‌కు ఇష్టం లేదా? భారత్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఉపసంహరణ ప్రక్రియలో తాత్సారం చేస్తోందా? ఈ...
News

శ్రీ రామజన్మభూమి ఆలయం సామాజిక సమరసతకు కేంద్రంగా నిలుస్తుంది : విశ్వహిందూ పరిషద్

ఆగస్టు 5 న శ్రీ రామ జన్మ భూమి అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం ప్రారంభం అవనున్న సందర్భంగా విశ్వ హిందూ పరిషద్ అయోధ్యలో నిర్మాణం కానున్న భవ్య రామ మందిరం సామాజిక సమరసతా కేంద్రంగా నిలవనున్నదని అభిప్రాయ పడింది. ఈ...
News

అస్సాం రైఫిల్స్‌ పై ఉగ్ర దాడి

మయన్మార్‌ సరిహద్దులో అస్సాం రైఫిల్స్‌ బలగాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మణిపూర్‌లోని చండేల్‌ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తొలుత ఐఈడీ పేల్చిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత...
News

పాకిస్థాన్ లో అంతే…. పాకిస్థాన్ లో అంతే…..

ఇస్లాం మ‌తాన్ని కించ‌ప‌రుస్తూ మాట్లాడాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓ వ్య‌క్తిని కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే కిరాత‌కంగా చంపేసిన ఘ‌ట‌న పాకిస్థాన్ లో జ‌రిగింది. దైవ‌దూష‌ణ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ తాహిర్ ష‌మీమ్ అనే ముస్లిం యువ‌కుడు బుధవారం విచార‌ణ నిమిత్తం పెషావ‌ర్ సిటీలోని కోర్టుకు హాజ‌ర‌య్యాడు....
News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకేరోజు 100పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వీటిలో కేవలం షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోనే 89కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు నెలల...
1 2,096 2,097 2,098 2,099 2,100 2,285
Page 2098 of 2285