News

Newsvideos

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” వీడియో ప్రత్యక్ష ప్రసారం

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” డా!! మురళీకృష్ణ గారు ఆరోగ్య భారతి అఖిల భారత కార్యదర్శి, డా!! P. శ్రీవానిసరావు గారు ఆరోగ్య భారతి - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫ్యాకల్టీ - పిన్నమనేని సిద్ధార్థ మెడికల్...
News

పాక్ లోనే ఉగ్రవాద మూలాలు – ‘ది అనలటికల్‌ సపోర్ట్‌ అండ్‌ సాంక్షన్స్‌ మానిటరింగ్‌ టీమ్‌’

ఉపఖండంలో ఉగ్రవాదంపై ఐరాస 'ది అనలటికల్‌ సపోర్ట్‌ అండ్‌ సాంక్షన్స్‌ మానిటరింగ్‌' టీమ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో కర్ణాటక, కేరళల్లో ఐసిస్‌ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని పేర్కొంది. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ల నుంచి దాదాపు 150-200 మంది ఉగ్రవాదులు...
News

వీరులారా వందనం : కార్గిల్ అమర వీరులకు నివాళులర్పిస్తున్న దేశం

లడఖ్‌లో, కార్గిల్‌లోని ద్రాస్ వార్ మెమోరియల్‌లో ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ పూల దండలు వేసి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం వేడుకలు భారీగా...
ArticlesNews

కార్గిల్ విజయం

1998 -1999 ల మధ్య శీతాకాలములో పాకిస్తాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ ల రూపంలో భారత్ కాశ్మీర్ లోకి పంపింది. ఈ చర్యకి "ఆపరేషన్ బద్ర్" అని గుప్త నామం. దీని లక్ష్యం కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడదీసి,...
ArticlesNews

తిరుమల దేవస్థానం నియమాలు : హద్దు దాటితే శిక్ష తప్పదు

(తిరుమల దేవాలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనది. తిరుమల దివ్యక్షేత్రం హిందువులందరికి గొప్ప పుణ్యక్షేత్రం. స్వర్గీయ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1978 నుండి 1982 వరకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. వేయికాళ్ళమండపం కూల్చివేత, దేవస్థానం నగల...
ArticlesNews

ఖిలాఫత్ ఉద్యమం: ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏమిటి?

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత టర్కీ ఒట్టమన్ సామ్రాజ్య విచ్ఛిన్నం, టర్కీ ఖలిఫత్ రద్దు తరువాత భారతీయ ముస్లింలలో వచ్చిన మార్పును ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) సూచిస్తుంది. ఖలీఫాను(ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరి మత నాయకుడు)  తిరిగి నియమించుకోవడమే ఈ ఉద్యమపు...
News

సీఏఏ ప్రయోజనాల కోసం క్రైస్తవం స్వీకరిస్తున్న ముస్లిం చొరబాటుదారులు

ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చిన ముస్లిం శరణార్థులు, రోహింగ్యా ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)-2019 ప్రయోజనాలు పొందేందుకు క్రైస్తవంలోకి మారేందుకు సిద్ధపడుతున్నట్లు నిఘావర్గాలు కేంద్ర హోం శాఖను అప్రమత్తం చేశాయి. ‘‘పొరుగున ఉన్న మూడు దేశాల్లోని క్రైస్తవులు భారతీయ పౌరసత్వం పొందేందుకు...
News

శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నాయి. శ్రీనగర్‌ శివారులోని రణ్‌బీర్‌గఢ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన భద్రతాదళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. గాలింపు చర్యల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా..భద్రతా దళాలు ఎదురు...
News

పైన పటారం లోన లొటారం – తుస్సుమంటున్న చైనా డ్యాంలు  

ఇంజినీరింగ్‌ పరిజ్ఞానంలో తమని మించిన దేశం లేదని గొప్పలు చెప్పుకొంటున్న చైనా మాటలు వట్టి డొల్లే అని తేలిపోయింది. గత 50ఏళ్లలో నిర్మించిన వేలాది డ్యామ్‌లు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి. నాసిరకంగా నిర్మించిన ఆనకట్టలు అక్కడి ప్రజలకు శరాఘాతంగా పరిణమిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ...
News

చైనాను పక్కకు నెట్టే సత్తా భారత్‌కే ఉంది – అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో

చైనా ఏక ఛత్రాధిపత్యాన్ని పక్కకునెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్‌కే ఉందని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా భారత్‌ తన మార్కెట్‌ను మరింత విస్తృతం చేయాలని సూచించారు. అమెరికా కంపెనీలు భారత్‌లో భారీఎత్తున పెట్టుబడులు...
1 2,098 2,099 2,100 2,101 2,102 2,285
Page 2100 of 2285