News

ArticlesNews

విశ్వమత మహాస‌భ‌లో స్వామి వివేకానంద ప్ర‌సంగం 11-సెప్టెంబ‌ర్‌-1893

స్వాగతానికి  ప్రత్యుత్తరం విశ్వమత మహాసభ, చికాగో, సెప్టెంబర్ 11వ తేది,  1893వ సంవత్సరం. స్వామి వివేకానంద ప్ర‌సంగం అమెరికన్ సోదర సోదరీమణులారా, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ  సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని...
News

సమాజ శ్రేయస్సు కోసమే పాటుపడాలి : ఆరెస్సెస్ చీఫ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వలస కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. విపత్కర కాలంలో ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాలని కోరారు. ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక నగరమైన కాన్పుర్‌లో మూడు రోజుల పర్యటన సందర్భంగా సంఘ్...
News

కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన సాగాలి : ప్రధాని మోడీ

పాఠశాలల్లో బోధన భాషపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీమరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాతృ భాషలోనే బోధించడం వల్ల విద్యార్థులు విషయాలను సులువుగా అర్ధం చేసుకోవడంతోపాటు మరింత జ్ఞానాన్ని సంపాదించగలుగుతారని స్పష్టం చేశారు. మార్కుల జాబితానే విద్యార్థులకు 'ప్రెజర్‌ షీట్‌', తల్లిదండ్రులకు...
News

కుల్‌భూషణ్‌ కేసులో భారత డిమాండ్‌కు పాక్‌ నో

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో పోరాడటానికి తమ న్యాయవాదులను అనుమతించాలన్న భారత్‌ డిమాండ్‌ను పాకిస్థాన్‌ కోర్టు కొట్టివేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా గురువారం వెల్లడించింది. 'జాదవ్‌ కేసులో...
News

జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

జైషే మహమ్మద్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీ పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ద్రుగ్‌ముల్లా ప్రాంతంలోని చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి సైన్యం తనిఖీలు నిర్వహించింది. కారులో...
News

తెలంగాణ బీజేపీ నేతల అరెస్టు

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి భాజపా పిలుపునివ్వడంతో ఆపార్టీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అసెంబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ... అసెంబ్లీ పరిసర ప్రాంతాల వరకు భాజపా నాయకులు,...
News

చైనా వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్

సరిహద్దు వెంట చైనా భారీ స్థాయిలో బలగాల్ని మోహరిస్తుండడం పట్ల భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు సైనికులు, ఆయుధాల్ని సరిహద్దులకు చేరుస్తుండడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మాస్కోలో జరుగుతున్న ఎస్‌సీవో...
News

అంతర్వేది రథ దహనం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దివ్య రథం ఆహుతైన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ...
News

పాక్‌కు భారత్-అమెరికా గట్టి హెచ్చరిక

ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు భారత్‌, అమెరికా తీవ్ర హెచ్చరికలు చేశాయి. వెంటనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని పాక్‌కు తేల్చి చెప్పాయి. ఆ దిశగా వెంటనే సుస్థిర, తిరుగులేని చర్యలు చేపట్టాలని సూచించాయి. 26/11, పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడికి...
News

భారత్‌-జపాన్‌ మధ్య కీలక రక్షణ ఒప్పందం

సరిహద్దు ప్రాంతంలో నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. దీనిలో భాగంగా చైనాకు చెక్ పెట్టేందుకు భారత్‌ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అత్యాధునికి రఫేల్‌ యుద్ధవిమానాలను భారత వాయుసేనలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా జపాన్‌తో రక్షణ సేవలకు సంబంధించిన...
1 2,080 2,081 2,082 2,083 2,084 2,286
Page 2082 of 2286