News

News

నేపాల్ ఆర్మీ జనరల్ గా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదా ల్యాబ్ హించింది. ఈ హోదాను నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఖాట్మండులో ప్రదానం చేశారు. ఖాట్మండులోని రాష్ట్రపతి అధికారిక నివాసం 'షిటల్ నివాస్' లో...
News

ISRO Scientists visited Thirumala Balaji

ISRO scientists visited Thirumala and had a Darshan of  Lord  Sri Venkateswaraswamy yesterday.Tomorrow afternoon PSLVC-49 will take off from Sriharikota SHAR into Sky. In the part of pooja the PSLVC-49...
News

తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీసీ-49 నమూనా రాకెట్‌ను శ్రీవారి చెంత ఉంచారు. రేపు మధ్యాహ్నం శ్రీహరికోట షార్‌నుంచి పీఎస్‌ఎల్వీసీ-49 నింగిలోకి దూసుకెళ్లనున్నది. మనదేశానికి చెందిన ఈవోఎస్‌-01తోపాటు, విదేశాలకు చెందిన 9 ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనున్నది....
Newsvideos

హోంమంత్రి కుల ధృవీకరణపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల కమీషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత తాను అన్యమతస్థురాలై ఉండీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచారని, ఆమె ఎన్నిక చెల్లదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) వారు రాష్ట్రపతి భవన్...
News

ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఆలయ భూములను ఉపయోగించాలి, ఆక్రమణలను వెంటనే తొలగించాలి : మద్రాస్ హైకోర్టు స్పష్టీకరణ

దేవాలయ భూ సముదాయాలపై దేవాలయాలకు మాత్రమే శాశ్వత హక్కు అనుభవం ఉన్నదని తేల్చిన మద్రాస్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక కార్యక్రమాలకు తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసమూ ఆలయ భూములను ఉపయోగించరాదని స్పష్టం చేసింది. "ఈ న్యాయస్థానం, తమిళనాడులోని దేవాలయాలు...
News

మెమ్ చంద్ ను మొహమ్మద్ అనాస్ గా మార్చి….. రాజస్థాన్‌లో దళితుణ్ణి బలవంతంగా మతం మార్చిన షాకింగ్ ఘటన వెలుగులోకి

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఒక దళితుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేసిన షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. మెమ్ చంద్ ఒక దళిత యువకుడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిని ముస్లింగా మారాలని బలవంతం చేశారు. వాస్తవానికి,...
News

మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను తొల‌గించాల‌ని గిరిజన సంఘాల డిమాండ్

చ‌త్తీస్‌గ‌డ్‌ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై అక్కడి గిరిజన సంఘాలు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని గత కొంతకాలంగా సాగుతున్న మతమార్పిళ్లపై ఆగ్రహంగా ఉన్న గిరిజన సంస్థలు.. తమలోని మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను...
News

ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టం తెస్తాం : హర్యానా సీఎం

యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ “లవ్ జిహాద్” కు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించిన ఒక రోజు తరువాత, హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహార్ లాల్ ఖట్జర్ ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా రాష్ట్రంలో చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ...
News

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ – ఇన్ – చీఫ్ ఆర్నాబ్ గోస్వామి అరెస్టు

ఈ రోజు వేకువ ఝామున, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం, అప్పటికే మూసివేయబడిన 2018 నాటి ఓ ఆత్మహత్య కేసులో అర్నాబ్‌ను అరెస్టు చేశారు. 2018లో కాన్‌కార్డ్‌ డిజైన్‌...
News

అనంతపురం జిల్లాలో బయల్పడిన 10వ శతాబ్ది నాటి సూర్యుని విగ్రహం.

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో చారిత్రక ప్రాధాన్యం గల  సూర్యుని విగ్రహం బయల్పడింది. కలుగోడు గ్రామానికి చెందిన రైతు హరిజన వన్నూరప్ప కుమారుడు నాగేంద్ర  శుక్రవారం తన పొలంలో దుక్కి దున్నుతుండగా సుమారు రెండడుగుల ఎత్తు గల రాతి...
1 2,057 2,058 2,059 2,060 2,061 2,288
Page 2059 of 2288