News

NewsSeva

కొనసాగుతున్న ఆర్ ఎస్ ఎస్ తుఫాన్ సహాయ కార్యక్రమాలు

నివర్ తుఫాను కారణంగా పూర్తిగా జలమయమైన నెల్లూరులోని వివిధ లోతట్టు ప్రాంతాలలో ఆరెస్సెస్ కార్యకర్తలు తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాలలోని వారికి సహాయం అందించటం కోసం సేవాభారతి వారి ఆధ్వర్యంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ ను ఇచ్చారు....
ArticlesNews

భారతీయ గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను క్రైస్తవం ఒప్పుకుంటుందా?

“మొదట మేము గిరిజనులం, ఆ తర్వాత క్రైస్తవులం. మేము ప్రకృతి ఆరాధకులం. నదులు, అడవులు, పర్వతాలను ఆరాధిస్తాం” – క్రైస్తవ మతం స్వీకరించిన గిరిజనులు తరచూ చెప్పే మాట ఇది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ క్రైస్తవంలో ఉండటం సాధ్యపడుతుందా? ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించాలి అని...
News

ఆఫ్ఘాన్లో ఆత్మాహుతి దాడి

ఆఫ్ఘనిస్థాన్లో భారీ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. గజ్నీ నగరంలో జరిగిన ఈ దాడిలో ఘటనలో 23 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ దాడి ఘటనను తూర్పు ప్రావిన్స్‌ గవర్నర్‌ వహీదుల్లా జుమాజదా...
NewsSeva

ఆర్ ఎస్ ఎస్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్

నివర్ తుఫాను కారణంగా నెల్లూరు గూడూరు మధ్య హైవేలో రోడ్డు దెబ్బతినడంతో ముందుకు పోలేక, వెనక్కు రాలేక వరదలలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అండగా నిలిచారు. వారికి అల్పాహారం, బన్ను, బిస్కెట్ ప్యాకెట్ లు, పాలు, టీ...
News

పట్టిస్తే రూ.37 కోట్లు – ముంబయి దాడుల సూత్రధారి సాజిద్ పై అమెరికా ప్రకటన

2008 ముంబయి దాడుల (26/11) సూత్రధారి, పన్నెండేళ్లుగా భారత్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల అధికారుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది, లష్కరే తొయిబా కమాండర్‌ సాజిద్‌ మీర్‌ ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల (సుమారు రూ.37...
News

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు – జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా తాడ్మెట్ల వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించినట్టు గుర్తించారు. సీఆర్‌పీఎఫ్​ కోబ్రా (కమాండో బెటాలియన్​ ఫర్​ రెజల్యూట్​ యాక్షన్​) బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతర(ఐఈడీ) పేల్చారు....
News

చైనాపై నిఘాకు మెరైన్ కమాండోలు

అక్రమ చొరబాట్లకు పాల్పడుతున్న చైనాపై నిఘా, పర్యవేక్షణను మరింత పెంచేందుకు భారత్‌ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తూర్పు లడ్డాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద నౌకాదళానికి చెందిన మెరైన్‌ కమాండోలను మోహరించిందని తెలిసింది. ఆరు నెలలుగా అక్కడే గస్తీ కాస్తున్న వాయుసేన...
News

డిసెంబర్ 25 నుంచి తిరుమలలో వైకుంఠద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో డిసెంబర్‌ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే...
1 2,051 2,052 2,053 2,054 2,055 2,288
Page 2053 of 2288