News

News

విదేశాలకు భారత్ టీకా సాయం

న్యూఢిల్లీ: కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్​ టీకాలు అందించి అండగా నిలిచిన భారత్​.. రెండో దశ తీవ్రమైన తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుటపడిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు మళ్లీ...
News

మహంత్‌ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి

విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌: అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్ర గిరి ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని బంగాబరి మఠంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ఫోరెన్సిక్‌...
News

సెంట్రల్‌ కశ్మీర్‌లో తప్పిన పెను ముప్పు!

బుద్గాంలో శక్తివంతమైన పేలుడు పదార్థాలు స్వాధీనం శ్రీనగర్‌: సెంట్రల్‌ కశ్మీర్‌లో పెను ముప్పు తప్పింది. బుద్గామ్‌ జిల్లాలోని హమ్‌హమా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉంచిన ఒక శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భద్రతా దళాలు మంగళవారం గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఉదయం సాధారణ పెట్రోలింగ్‌...
News

ప్రపంచానికి చైనా నుంచి మరో ఆర్థిక పెనుముప్పు?

బీజింగ్‌: కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పేల్చేందుకు చైనా మరో బాంబును సిద్ధం చేసింది. 2008లో 600 బిలియన్‌ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్‌ బ్రదర్స్‌ తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభం కావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన...
News

చిన్నారిపై మౌలానా అత్యాచారం!

ఉత్తరాఖండ్: మత విద్యను అభ్యసించ‌డానికి ఇంటికి వ‌చ్చిన అన్నెంపున్నెం తెలియ‌ని చిన్నారిపై అకృత్యాల‌కు పాల్ప‌డ్డాడు ఓ మౌలానా. రూర్కీలోని గంగ్‌నహర్ కొత్వాలి ప్రాంతంలోని రాంపూర్‌లో ముక్రామ్ అనే మౌలానా... త‌న వ‌ద్ద‌కు విద్యను అభ్యసించడానికి వచ్చిన 13 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి...
News

పుతిన్ గెలుపు!

ఎన్నికల్లో యునైటెడ్‌ రష్యా ఘన విజయం మాస్కో: రష్యాపై తనకున్న గట్టి పట్టును ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి నిరూపించుకున్నారు. పార్లమెంటు దిగువ సభ 'డ్యూమా'కు తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార 'యునైటెడ్‌ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది!...
News

24న మోడీ, జోబైడెన్ సమావేశం

వైట్ హౌస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. ఈ నెల 24 (శుక్రవారం) ఇరు దేశాల అధినేతలు శ్వేతసౌధంలో సమావేశం కానున్నారు. క్వాడ్ దేశాల స‌ద‌స్సు సంద‌ర్భంగా రెండు దేశాల నేతలు భేటీ...
News

ఒడిశా నుంచి ఆవులు, గొడ్డు మాంసం అక్రమ రవాణా!

బరంపురం: ఒడిశా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు ఆవులు, గొడ్డు మాంసం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై నుండి కోల్‌కతాకు కలిపే ఎన్‌హెచ్‌-16 ద్వారా అక్రమ...
News

ప్రత్యేక ఆహ్వానితులుగా TTD ధర్మకర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యమేంటి? – తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.

ఇప్పటికే జంబో పాలకమండలిగా పిలువబడుతున్నతిరుమల తిరుపతి దేవస్థానంలోని ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మరి కొంతమందిని జోడించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ నిరుద్యోగుల ఉద్యోగ కల్పనా కేంద్రంగా మారుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సూటిగా ప్రశ్నిస్తూ...
1 2,051 2,052 2,053 2,054 2,055 2,430
Page 2053 of 2430