కాశీలో దేదీప్యమానంగా ‘దేవ దీపావళి’
పరమ పవిత్రమైన కాశీ మహాక్షేత్రం దీప కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోయింది. గంగానది ఘాట్ల వద్ద వెలిగించిన 15 లక్షల దీపాలతో వారణాసి నగరం మిరుమిట్లు గొలిపింది. ప్రధాని నరేంద్రమోడీ మొదటి దీపాన్ని వెలిగించి 'దేవ దీపావళి' వేడుకను ఆరంభించారు. ఆయన...









