News

News

ఆఫ్గాన్‌ ఘర్షణల్లో భారత ఫొటో జర్నలిస్టు మృతి

ఆఫ్గనిస్థాన్‌లో ఆ దేశ బలగాలు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన ఫొటో జర్నలిస్టు, పులిట్జర్‌ అవార్డు గ్రహీత డానిశ్‌ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. కాందహార్‌లోని స్పిన్‌ బొల్డాక్‌ ప్రాంతంలో గల కీలక పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఇటీవల...
News

మీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించినా వారిపై కేసులు పెట్టరా? – కేరళ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న

2015లో శాసనసభలో అనుచితంగా ప్రవర్తించిన ఆరుగురు సీపీఎం శాసనసభ్యులపై జరుగుతున్న విచారణను రద్దు చేయాలంటూ కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ ‌లో ఉంచింది. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా...
News

రాష్ట్రాలకు 40కోట్ల డోసుల వ్యాక్సిన్ ను సమకూర్చాం – కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిత్యం దాదాపు సరాసరి 30లక్షలకుపైగా కరోనా డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన వ్యాక్సిన్‌ డోసులను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా చేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 40కోట్ల 31లక్షల డోసులను...
News

కరోనా వైరస్ మూలాల నిర్ధారణకు చైనా సహకరించాలి : WHO

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రెయెసస్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని ఊహాన్‌లో లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ''కరోనా వైరస్‌...
News

విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో, నిందితుడికి బెయిల్ నిరాకరించిన కోర్టు – CAA వ్యతిరేక నిరసనకారులపై కాల్పులు జరిపిన వ్యక్తే ఈ కేసులోనూ నిందితుడు

గత సంవత్సరం జనవరిలో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వారిపై కాల్పులు జరిపిన రాం భక్త గోపాల్ అనే 19 సంవత్సరాల యువకుడికి విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కేసులో బెయిల్ ఇవ్వడానికి...
News

శ్రీనగర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్​ దాన్మార్లోని అలందార్​ కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ముష్కురులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో...
News

భారత సైన్యంలో పని చేస్తూ… పాక్ కి సమాచారం… పోలీసుల అదుపులో నిందితుడు

భారత సైన్యంలో పనిచేస్తూ పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ- ‘ఐఎస్‌ఐ’కి రహస్య పత్రాలను చేరవేస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అధికార రహస్యాల చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. సైన్యానికి చెందిన ఆగ్రా కంటోన్మెంట్‌లో క్లర్క్ ‌గా పరమ్‌జిత్‌...
News

20 లక్షల భారతీయ అకౌంట్ల పై వాట్సాప్ నిషేధం… కొత్త ఐటీ చట్టం అమలులో భాగమేనని వెల్లడి

వాట్సాప్‌లో తప్పుడు పోస్టులు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్న ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వాట్సాప్ పేర్కొంది . భారత్‌లో ఈ సంవత్సరం మే 15 నుంచి జూన్‌ 15 మధ్య 20 లక్షల అకౌంట్లపై నిషేధం విధించినట్లు వాట్సాప్‌ వెల్లడించింది. ఆ...
News

పశ్చిమ బెంగాల్ ‌లో ఉన్నది ‘పాలకుల న్యాయమే ‘’ “న్యాయమైన పాలన” కాదు – NHRC కమిటీ నివేదిక వెల్లడి సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు

పశ్చిమ బెంగాల్‌లో ‘రూల్ ఆఫ్ లా’ (న్యాయమైన పాలన) బదులు ‘రూలర్ ఆఫ్ లా’ (పాలకుల న్యాయమే) ఉందని, రాష్ట్రంలో పోల్ అనంతర హింస కేసుల్లో తాము సిబిఐ దర్యాప్తును సిఫారసు చేస్తున్నామని కలకత్తా హైకోర్టు నియమించిన NHRC కమిటీ తన...
News

కోయంబత్తూరులోని ఏడు దేవాలయాలను కూల్చివేసిన తమిళనాడు ప్రభుత్వం – వీహెచ్‌పీ నిరసన

పోలీసు బలగాల మోహరింపును ఉపయోగించి కోయంబత్తూరు నగరపాలక సంస్థ మంగళవారం (జూలై 13) కుమారసామి నగర్‌లోని ఏడు దేవాలయాలను కూల్చివేసింది. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రవిచంద్రన్, అమ్మన్ కోవిల్, బన్నారి అమ్మన్ కోవిల్, అంగల పరమేశ్వరి, కరుప్పారాయణ్ కోవిల్, మునీశ్వరన్...
1 1,965 1,966 1,967 1,968 1,969 2,291
Page 1967 of 2291