News

News

ఆక్రమణ వార్తలను కొట్టిపారేసిన సైన్యం

తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మాక ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాలు ఫిబ్రవరిలో వైదొలిగిన తర్వాత మళ్లీ ఆ ప్రదేశాలను ఆక్రమించేందుకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు...
News

“అమెరికన్ చర్చి సంస్థ కుట్ర”పై జాతీయ బీసీ కమిషనుకు గ్రామస్థుల పిటిషన్

బీసీలు అధికంగా ఉండే తమ గ్రామంలో అమెరికాకు చెందిన మతమార్పిడి సంస్థ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంలో ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్రామస్థులు తమ  ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోరుతూ...
News

పాకిస్థాన్‌ లో భారీ ఐఈడీ పేలుడు – నలుగురు చైనా ఇంజనీర్లు సహా 10 మంది మృతి

వాయువ్య పాకిస్థాన్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. చైనా ఇంజనీర్లు, పాకిస్థాన్‌ సైనికులు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా భారీ ఐఈడీ పేలుడు సంభవించింది. కొహిస్థాన్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా 10 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో...
News

ఎన్కౌంటర్ లో లష్కరే తొయిబా కమాండర్ హతం

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన వారిలో పాకిస్థాన్ కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా...
News

భారత నావికా దళానికి అందిన పీ-8ఐ

భారత నావికా దళానికి మరో యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ యుద్ధవిమానం అందింది. బోయింగ్‌ సంస్థ తయారు చేసిన పీ-8ఐ విమానం మంగళవారం నావికాదళానికి చేరింది. ఈ రకం విమానాలు ఎనిమిదింటిని కొనుగోలు చేసేందుకు భారత్‌ 2009లో ఒప్పందంపై సంతకం చేసింది. ఆ...
News

ఇక్కడికి రాకండి..వెనక్కి వెళ్లిపోండి – 8000 మంది పర్యాటకులను తిప్పి పంపిన ఉత్తరాఖండ్‌

కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను పలు రాష్ట్రాలు క్రమంగా సడలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు సందర్శకులు పోటెత్తుతున్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిబంధనలను అతిక్రమించిన...
News

ఉత్తరాఖండ్ లో కావడ్ యాత్ర రద్దు… ఉత్తరప్రదేశ్లో షరతులతో కూడిన అనుమతి… కోవిడ్ మూడో దశ నేపథ్యంలో నిర్ణయం..

కరోనా మూడోదశను దృష్టిలో ఉంచుకొని కావడ్ (కావడి) యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మూడో వేవ్, డెల్టా ప్లస్ వేరియంట్లను పరిగణనలోకి తీసుకుని యాత్రను రద్దు చేయాలని ప్రభుత్వం...
News

నిజమైన హీరోలా ప్రవర్తించండి – తమిళ హీరో విజయ్ పై హైకోర్టు ఆగ్రహం – లక్ష రూపాయల జరిమానా

మద్రాసు హైకోర్టు ప్రముఖ తమిళ హీరో విజయ్ ( జోసెఫ్ విజయ్) వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగాను ఆయనకు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఆయనను నిజమైన హీరోలా ప్రవర్తించమంటూ హితవు పలికింది. హీరో జోసెఫ్ విజయ్...
News

భారత్ ఆర్థికాభివృద్ధి స్థిరంగా ఉంది – అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ వెల్లడి

భారత్ కు 'బీబీబీ' రేటింగ్‌ను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా.. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకోవచ్చనే అంచనాతో భవిష్యత్‌ అంచనాను 'స్థిరత్వం'గా...
News

సరిహద్దుల్లో మళ్ళీ డ్రోన్ కలకలం.. అడ్డుకున్న భద్రతా దళాలు

జమ్ముకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు. ఒకవైపు డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారు. మరోవైపు జవాన్ల పైకి కాల్పులకూ తెగబడుతున్నారు. కొద్దిరోజులుగా డ్రోన్ల కలకలం.. వారం రోజులుగా డ్రోన్‌ దాడులకు విఫలయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల వెంట...
1 1,967 1,968 1,969 1,970 1,971 2,291
Page 1969 of 2291