News

News

అభ్యుదయ భావాలకు ఆద్యుడు యోగేశ్వర శ్రీకృష్ణుడు

అధర్మీయులు, ఉగ్రవాదులు,సమాజ ఘాతకులు, దేశ ద్రోహులు,  ఛాందస వాదులు వీరందరినీ అంతం చేసే ఉద్దేశ్యంతో ధరాతలంపై ఆవిర్భవించిన యోగేశ్వర శ్రీ కృష్ణుడు, పుట్టినది మొదలు అవతార సమాప్తి వరకు తన నిర్ధారిత లక్ష్యాల సాధనకు నిరంతరం శ్రమించాడు. ఆయనను ఒక ఆదర్శ...
News

ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ పాస్టర్ పై ఆదివారం నాడు దాడి జరిగింది. మత మార్పిడి చేస్తున్నాడనే అభియోగాలపై అతడిపై దాడి చేశారు. పాస్టర్ మరియు అతని కుటుంబంపై 100 మందికి పైగా దాడి చేశారు. గిరిజన ప్రాంతాలలో...
News

దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ సన్నిహితుడు ఫహీమ్ మచ్‌మచ్ మృతి

గ్యాంగ్ స్టర్స్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లకు ముఖ్య అనుచరుడు అయిన ఫహీమ్ మచ్‌మచ్ శుక్రవారం రాత్రి కోవిడ్ -19 తో మరణించినట్లు సమాచారం. అతను పాక్ లోని కరాచీలో మరణించాడు. అతనికి చాలా సంవత్సరాలుగా దావూద్ ఇబ్రహీం, చోటా...
News

పారాలింపిక్స్ ‌లో ఈరోజు పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు

టోక్యో పారాలింపిక్స్‌లో భారతీయులు దుమ్మురేపుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో పతకాల పంట పడిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా అయిదు పతకాలు కొల్లగొట్టారు. అందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం ప్రత్యేకం. షూటింగ్‌లో అవనీ...
News

కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద మళ్లీ రాకెట్లతో దాడి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో యుద్ధవాతావరణం నెలకొంది. కాబుల్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని మళ్లీ రాకెట్‌ దాడులు జరిగాయి. అయితే వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చేసినట్ల తెలుస్తోంది. సోమవారం ఉదయం పలు రాకెట్లు ఎయిర్‌పోర్టు వైపు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు...
News

పారాలింపిక్స్ లో భారత్ కు రెండు స్వర్ణాలు

మహిళా షూటర్‌ అవని లేఖరా అదరగొట్టింది. పారాలింపిక్స్ ‌లో భారత్‌ కు తొలి స్వర్ణం సాధించి పెట్టింది. 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. పారాలింపిక్స్ ‌లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళగా అవని రికార్డు...
News

3 రోజుల్లో తిరిగొస్తానని జీవ సమాధి అయి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన పాస్టర్

జాంబియన్ పట్టణంలోని జియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల జేమ్స్(James) సకారా.. తనని తాను దైవం(god) పంపిన దూతగా భావించేవాడు. జీసస్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవాడు. అయితే, ప్రజల్లో నమ్మకం కలగడం లేదనే కారణంతో సజీవ సమాధిలోకి వెళ్లాలని...
GalleryNewsProgramms

రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రకృతి వందన’

పర్యావరణ సూత్రాల ప్రకారం భూమిపై నివసించే ప్రతిఒక్కరికీ 432 చెట్లు ఉండాలి. అంటే 1:432 అన్నమాట. భారతదేశంలో ఈ నిష్పత్తి కేవలం 1:28 లెక్కన ఉన్నది. దీన్నిబట్టి మనదేశంలో చెట్లను ఎంతగా పెంచాలో అర్థం చేసుకోవచ్చు. చెట్లు పెంచడం వల్ల వేడి...
News

దేవాలయ విధ్వంసానికి ఉగ్ర కుట్ర – భగ్నం చేసిన NIA

చెన్నైలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది జాతీయ దర్యాప్తు బృందం(ఎన్​ఐఏ). చెన్నై విభాగం ఎన్​ఐఏ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. బంగ్లాదేశ్ పారిపోతున్న ఉగ్రవాదిని బంగాల్​లోని ఉత్తర 24పరగణాలు జిల్లాలో బీఎస్​ఎఫ్ జవాన్లు శనివారం అరెస్టు చేశారు. బంగ్లాదేశ్​లోని నగావ్​ పుర్బాపుర్​కు...
1 1,934 1,935 1,936 1,937 1,938 2,292
Page 1936 of 2292