News

News

సంస్కృతిని ర‌క్షించుకుంటేనే ఆ దేశానికి మ‌నుగ‌డ

దేశ సంస్కృతి, ప్రజల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు, దేశం బలహీనంగా మారుతుందని, సంస్కృతిని ర‌క్షించుకుంటేనే ఆ దేశానికి మ‌నుగ‌డ ఉంటుంద‌ని అలహాబాద్ హైకోర్టు బుధవారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి...
News

మోద‌మ్మకు వెండి పాదాలు సమర్పణ

విశాఖ‌ప‌ట్నం జిల్లా, వి.మాడుగుల మండలం, ఘాట్ రోడ్డు కూడ‌లిలో వేంచేసియున్న చల్లని తల్లి... కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మోద‌కొం డమ్మ అమ్మవారి ఆలయంలో వెండి పాదాలు ప్రతిష్ఠ‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్డు కూడ‌లిలో మోద‌మాంబ హోటల్ యజమాని,...
News

ట్విట్టర్‌ను కాదని ‘కూ’ కు ప్రభం‘జనం’

ట్విట్టర్‌కు కేంద్రానికి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు దేశీ సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌ 'కూ' కు వరంగా మారింది. కూ' ను ప్రారంభించిన కేవలం 16 నెలల కాలంలో 10మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుందని సోషల్‌ మీడియా స్టాటిటిక్స్‌ సెన్సార్‌...
News

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి కశ్మీర్ నుండి 60 మంది యువకులు అదృశ్యమయ్యారనే వార్తలను ఖండించిన కాశ్మీర్ పోలీసులు

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 60 మంది యువకులు కశ్మీర్ నుండి అదృశ్యమయ్యారనే వార్తలను కాశ్మీర్ పోలీసులు ఖండించారు. కాశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల నుండి 60 మంది యువకులు తాలిబాన్ లు ఆఫ్ఘనిస్తాన్ ‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి...
News

పంజ్‌షీర్ లోయ : నార్తర్న్ అలయెన్స్ ఫైటర్‌ల చేతిలో 41 మంది తాలిబాన్ తీవ్రవాదులు హతం

నార్తర్న్ అలయెన్స్ ఫైటర్లకు, తాలిబాన్లకు జరిగిన పోరులో, 41 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నార్తర్న్ అలయెన్స్ ఫైటర్లు పంజ్ ‌షీర్ లోయలో 20 మంది తాలిబన్లను ఖైదీలుగా పట్టుకున్నారు. ఖవాక్ పాస్ సమీపంలో ఈ దాడి జరిగింది. తాలిబన్ల దాడిని NRF...
News

శ్రీలంక మీదుగా కేరళలోకి ప్రవేశించిన12 మంది ఉగ్రవాదులు – కేరళ మరియు కర్ణాటకలలో హై అలర్ట్

రెండు పడవల్లో ప్రయాణిస్తూ శ్రీలంక నుండి 12 మంది ఉగ్రవాదులు అలప్పుజ జిల్లాలోకి ప్రవేశించనున్నారని కేరళ ప్రభుత్వాన్ని కర్ణాటక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ పరిణామం తరువాత కేరళ మరియు కర్ణాటక తీరప్రాంతాల్లో హై అలర్ట్‌లు జారీ చేయబడ్డాయి. ఈ ఉగ్రవాదులు...
News

స్థానికుడి నుంచి 1200 సంవత్సరాల క్రిందటి ‘దుర్గామాత’ శిల్పాన్ని స్వాధీనం చేసుకున్న J-K పోలీసులు

సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని ఖాన్‌సాహిబ్ ప్రాంతంలోని ఓ స్థానికుడి నుండి 1200 సంవత్సరాల నాటి పురాతన శిల్పాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యరిఖా ఖాన్‌సాహాబ్ నివాసి అబ్దుల్ రషీద్ షేక్ కుమారుడు నవాజ్ అహ్మద్ షేక్ ఇంట్లో...
ArticlesNews

ఓ భారతీయుడా ! ఒక్కసారి విను

ఎవడైనా దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంటే శకుని రా అంటుంటాం.. ఆ శకుని ఎక్కడివాడు అనుకున్నారు..! ఇదిగో ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పుట్టిన వాడే..! హిందూ రాజులు ఎవరూ లేనట్టు..?? తాలిబన్లను చూపిస్తున్నారు..!! విదేశీ ముస్లిం దండయాత్రలకు గేట్ లాంటిది ఈ ప్రాంతం.....
News

ఆఫ్ఘన్ లో మహిళల గతి అథోగతే

తాము అధికారం చేపట్టాక అఫ్గానిస్థాన్‌లో గతంలో మాదిరిగా మహిళల అణచివేత ఉండదని మాటిచ్చిన తాలిబన్లు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే మహిళా హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలసి చదువుకోకుండా నిషేధం విధించడం; విద్యార్థినులకు...
News

చిన్నారి జాతీయ గీతాలాపనకు ముగ్ధులైన పెద్దలు

ఈశాన్య రాష్ట్రం మిజోరాంకు చెందిన ఐదేళ్ల చిన్నారి అందరి దృష్టిని తన వైపు ఆకర్షించింది. మిలటరీ దుస్తులు ధరించి అద్భుతంగా జాతీయ గీతాన్ని ఆలపించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమ్‌తంగతో పాటు వేల మంది ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం చిన్నారి ఆలపించిన...
1 1,933 1,934 1,935 1,936 1,937 2,292
Page 1935 of 2292