News

News

నేటి నుంచి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు

భాగ్య‌న‌గ‌రం: కులమతాలకు అతీతంగా సమానత్వ సిద్ధాంతానికి పాటుపడిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల వెయ్యేళ్ల వేడుకలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరం ముస్తాబైంది. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం పేరుతో నేటి నుంచి 14 వరకు జరగనున్న ఈ...
News

గుజరాతీ కుటుంబాన్ని బ‌లితీసుకున్న విదేశీ మోజు!

కెనడా: కెనడా/అమెరికా సరిహద్దు సమీపంలోని మానిటోబాలో ఈ నెల 19న మంచుతుపానులో చిక్కుకుని సజీవసమాధి అయిన నలుగురు సభ్యులతో కూడిన ఒక భారతీయ కుటుంబ ఆచూకీని కెనడా ప్రభుత్వం నిర్ధారించినట్టు ఇక్కడి భారతీయ హైకమిషన్ తెలిపింది. మంచుతుపానులో కూరుకుపోయి మరణించిన నలుగురు...
News

100 మంది ప్రభుత్వాధికారులను పొట్టనబెట్టుకున్న తాలిబన్లు!

న్యూఢిల్లీ: గత ఆగస్టులో ఆఫ్గనిస్తాన్‌లో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి తాలిబన్‌ ప్రభుత్వం మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సెక్యూరిటీ సిబ్బంది, అంతర్జాతీయ భద్రతా దళాలతో కలిసి పనిచేసిన వారితో సహా 100 మంది మాజీ...
News

భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చూపించిన డబ్ల్యూహెచ్ఓ!

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన కొవిడ్ వెబ్ సైట్లో భారత్ చిత్రపటాన్ని తప్పుగా చూపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను ప్రపంచ...
News

యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న మోదీ ఛానల్

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్‌లోనే కాకుండా యూట్యూబ్‌లో కూడా ప్రధాని మోదీకి ఫాలోయింగ్ ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్...
News

ఘోరం… గోమాత‌ను వ‌ధించిన ముస్లింలు!

మ‌ణిపూర్‌: మ‌ణిపూర్‌లో ఘోరం జ‌రిగిపోయింది. కొంత మంది ముస్లింలు ఉన్మాదుల్లా త‌యారై గోమాత‌ను వ‌ధించారు. నిందితులు అబ్దుల్ రషీద్, నజ్బుల్ హుస్సేన్, మహ్మద్ ఆరిఫ్ ఖాన్‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ జెండాపై ఆ యువకుల బృందం ఆవును వధించిన వీడియోలు...
News

తిరుమల చరిత్రలో మొట్టమొదటి సారి ఏకాంతంగా రథసప్తమి వేడుకలు

తిరుప‌తి: తిరుమల శ్రీనివాసుని ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను మొదటిసారి ఏకాంతంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రతీ ఏటా రథసప్తమి నాడు శ్రీవారికి ఏడు ప్రధాన వాహన సేవలు జరుగుతాయి. అయితే, ఈ ఏడాది...
News

ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర

ఆసియా ఖండంలోని రెండో అతి పెద్ద ఆదివాసీ జాతరగా ప్రఖ్యాతి న్యూఢిల్లీ: ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలతో జాతర ప్రారంభమైంది. సుమారు గంటపాటు మెస్రం...
News

భార‌త్ చేతిలో చైనా చిత్తు!

అంతర్జాతీయ హాకీ ప్రో లీగ్లో భారత మహిళల శుభారంభం మస్కట్‌: మస్కట్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఐహెచ్‌) ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7-1తో చైనాను చిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా...
News

భారత హాకీ క్రీడాకారుడికి అంతర్జాతీయ పురస్కారం

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్​లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలవడంలో కీలకంగా వ్యవహరించిన గోల్​కీపర్​ శ్రీజేష్​కు అరుదైన గౌరవం దక్కింది.​ ప్రతిష్ఠాత్మక వరల్డ్​ గేమ్స్​ అథ్లెట్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డును ఆయన దక్కించుకున్నాడు. భారత్​ తరఫున ఈ...
1 1,933 1,934 1,935 1,936 1,937 2,434
Page 1935 of 2434