News

News

ఆఫ్గన్లోని ఇస్లామిక్ స్టేట్ (I.S) మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి

తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ - ఐఎస్ గ్రూప్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఐఎస్ మిలిటెంట్ చనిపోయాడని అమెరికా సైనికాధికారి తెలిపారు. నంగహార్ ప్రావిన్సులో ఐఎస్-కె గ్రూపునకు చెందిన ఒక ప్లానర్‌ను అమెరికా దళాలు ఈ...
News

పాకిస్థాన్ లో జీహాద్ తప్పనిసరి… షరియా చట్టాలూ అమలు చేస్తాం.. పాకిస్తాన్ తాలిబన్ల వ్యాఖ్య

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత కాబుల్‌ జైళ్ల నుంచి తమ ఖైదీలు విడుదల అవుతున్న వీడియోను తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) విడుదల చేసింది. 11 నిమిషాల వీడియోలో అమెరికాను ఓడించినందుకు అఫ్గాన్ తాలిబాన్లపై టీటీపీ ప్రశంసలు కురిపించింది. పాకిస్తాన్‌లో జిహాద్‌...
News

భారత్ లో అతిపెద్ద శాస్త్రీయ అధ్యయనం… గిన్నిస్ రికార్డ్స్ లో చోటు

భారత్ లోని ఆస్పత్రుల్లో చేపట్టిన ఓ అధ్యయనానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కింది. ప్రపంచంలోనే శాస్త్రీయ సహకారం పొందిన అతిపెద్ద అధ్యయనంగా ఘనత పొందింది. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావాలపై బ్రిటన్‌ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ఓ...
News

కుస్తీని దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..2032 వరకు స్పాన్సర్షిప్..

భారత కుస్తీ టీంకు అండగా నిలవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్‌ వరకు భారత రెజ్లింగ్ ‌కు U.P ప్రభుత్వం స్పాన్సరర్ ‌గా వ్యవహరించనుంది. హాకీకి ఒడిశా ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే రెజ్లింగ్ ‌ను యూపీ ప్రభుత్వం దత్తత తీసుకుంది....
News

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా..

బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. "ఈ మిషన్ ‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు" అని బైడెన్ అన్నారు. అలాగే కాబూల్...
News

U.P : చేసింది తప్పుడు పని. మతం కార్డు వాడి రక్షణ లేదంటూ గగ్గోలు పెడుతున్న ఉర్దూ కవి – మీడియా తప్పుడు వ్రాతలు

గతంలో మహర్షి వాల్మీకిని తాలిబన్ ఉగ్రవాదులతో పోల్చి మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించాడనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని హజ్రత్ గంజ్ కొత్వాలీ పోలీసులు ఉర్దూ కవి మునవ్వర్ రాణాపై కేసు నమోదు చేశారు. ఆయన కుమారుడు తబ్రేజ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిలోయ్...
News

వచ్చే రెండు నెలలు అత్యంత కీలకం. తస్మాత్ జాగ్రత్త : కేంద్రం హెచ్చరిక

దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అనేక పండగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు....
News

140 మంది ఆఫ్ఘన్ సిక్కులను ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కనివ్వకుండా నిలిపేసిన తాలిబన్లు

బుధవారం (25 ఆగస్టు) రాత్రి కాబూల్ నుండి భారతదేశానికి బయలుదేరాల్సిన సుమారు 140 మంది ఆఫ్ఘన్ సిక్కులు మరియు హిందువులను తాలిబాన్లు అడ్డుకున్నారు. ఈ పరిణామం బుధవారం నుండి కాబూల్ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న ప్రత్యేక IAF విమానం బయలుదేరడంలో జాప్యానికి దారితీసింది....
News

UP : రెండు వైద్య సంస్థలకు రామభక్త కళ్యాణ్ సింగ్ పేరు

రామభక్త కళ్యాణ్ సింగ్ ‌ను గౌరవించుకోవడానికి, రాష్ట్రంలోని రెండు వైద్య సంస్థలకు ఆయన పేరు పెట్టనున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. బులంద్ ‌షహర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు లక్నోలోని సూపర్‌ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రికి రామభక్త్ కళ్యాణ్ సింగ్...
News

రోహింగ్యాలు మరియు ఇతర అక్రమ వలసదారుల వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్ ‘సబ్ లోక్ ‌తంత్ర’ ని నిషేధించిన యూట్యూబ్

రచిత్ కౌశిక్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ 'సబ్ లోక్ ‌తంత్ర', భారతదేశానికి అక్రమంగా వలస వస్తున్న రోహింగ్యాలు మరియు ఇతర అక్రమ వలసదారులు మరియు ఇస్లామిక్ మూకల బెదిరింపుల గురించి అనేక వీడియోల ద్వారా వివరించింది. రోహింగ్యాలు మరియు ఇతర చట్టవిరుద్ధ...
1 1,936 1,937 1,938 1,939 1,940 2,292
Page 1938 of 2292