News

News

శ్రీ‌శైలంలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త‌!

క‌న్న‌డ భ‌క్తులు, టీ దుకాణదారుని మ‌ధ్య గొడ‌వ‌ శ్రీ‌శైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో గత అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల నేప‌థ్యంలో ఆలయ అధికారులకు, స్థానికులకు మధ్య గొడవలు మొదలయ్యాయి....
News

ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌కు ‘ఉగ్ర’ లింకులు!

జ‌మ్ముక‌శ్మీర్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప‌డుతున్న అయిదుగురు ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌ను జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం తొల‌గించింది. పోలీసు కానిస్టేబుల్ తౌసీఫ్ అహ్మద్ మీర్(పుల్వామా), కంప్యూటర్ ఆపరేటర్ గులాం హసన్ పర్రే(శ్రీనగర్), అవంతిపొరకు చెందిన అర్షిద్ అహ్మద్ దాస్(ఒక ఉపాధ్యాయుడు), పోలీసు కానిస్టేబుల్ షాహిద్...
News

మదర్సాలో బాలికపై అష్రఫ్ అలీ షేక్ అఘాయిత్యం!

ముంబై: మదర్సాలో చిన్నారుల బాగోగులు చూసుకోవాల్సిన వ్యక్తే వారి పట్ల కామాంధుడిగా మారాడు. పదేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని నాలసోపరాలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మదర్సాలో పనిచేసే అష్రఫ్ అలీ షేక్(24) చిన్నారిని...
News

ఢిల్లీకి రానున్న ర‌ష్యా విదేశాంగ మంత్రి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి గురించి ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..! మరో వైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రేప‌టి నుంచి(31) నుండి ఏప్రిల్ 1 వరకు ఢిల్లీలో ఉండనున్నారు. భారత విదేశాంగ మంత్రి...
News

తేజస్ ఫైటర్ జెట్లకు అమెరికన్ బాంబింగ్ కిట్‌లు

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తల దృష్ట్యా భారత రక్షణ రంగం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. భారత రక్షణ రంగాన్ని మరింత ప‌టిష్ఠం చేస్తూ ముందుకు వెళుతోంది. తాజాగా శత్రుదేశాలకు చెమటలు పట్టించే కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో కొనసాగుతున్న...
News

ముస్లిం సమాజం మెజారిటీగా ఉంది.. ఇకపై మైనారిటీలుగా పరిగణించలేం

అసొం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గౌహ‌తి: అసొం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ అనేక అసొం జిల్లాల్లో హిందువులు నిస్సహాయంగా తక్కువ సంఖ్యలో ఉన్నారని, వారిని మైనారిటీలుగా ప్రకటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముస్లిం సమాజం మెజారిటీగా ఉందని, ఇకపై...
News

క‌శ్మీర్‌లో 34 మంది కొత్త‌గా ఆస్తులు కొన్నారు..

న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్‌ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్...
News

సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై పెట్రోల్ బాంబుతో దాడి

జమ్మూకశ్మీర్‌: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. ఉగ్రవాదులు కొన్నిసార్లు పెట్రోలింగ్‌లో ఉన్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా దళాల శిబిరాలపై దాడులు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ సిబ్బందిపై...
News

బాలుడి అంతిమ సంస్కారానికి చర్చి తిర‌స్క‌ర‌ణ‌!

చెన్నై: చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదేళ్ళ బాలుడు తీక్షిత్‌ స్కూల్ క్యాంపస్‌లో స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుడి తండ్రి వెట్రివేల్ హిందువు కాగా తల్లి జెనిఫర్ క్రిస్టియన్. బాలుడి కోరిక మేరకు త‌ల్లి చర్చి శ్మశానవాటికలో...
News

మీడియా ఐడీ కార్డుతో ఉన్న ఎల్‌ఈటీ ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్‌పీఎఫ్‌ దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా...
1 1,936 1,937 1,938 1,939 1,940 2,493
Page 1938 of 2493