News

News

కాశ్మీర్ వాలా వెబ్‌సైట్ ఎడిటర్ ఫహద్ షా అరెస్టు

క‌శ్మీర్‌: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కాశ్మీర్ వాలా అనే ప్రచార వెబ్‌సైట్ ఎడిటర్ ఫహద్ షాను పుల్వామా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతను 2010లో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా నకిలీ వార్తలను పోస్టు చేస్తూ ప్రజలను...
News

నెహ్రూ, ఇందిరా హయాంలోనే భారత్ భూభాగాలు కోల్పోయింది!

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పంజాబ్‌: గాల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత ఒక అంగుళం భూభాగం కూడా కోల్పోలేదని స్పష్టం చేస్తూ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ పాలనలోనే భారత భూభాగాన్ని పొరుగు దేశాలు అక్రమంగా ఆక్రమించాయని...
News

కర్ణాటకలో హిజాబ్ వర్సెస్ కాషాయ కండువాలు

ముస్లిం వస్త్రధారణను అనుమతిస్తే... మేము కండువాలు ధరించి వస్తాం  అనుమతించండని హిందూ విద్యార్థుల డిమాండ్ కర్ణాటక: కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి వస్తుండడంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. తాజాగా ముస్లిం యువతులను మరో కళాశాల సిబ్బంది గేటు వద్దే అడ్డగించారు....
News

బాసరలో ఘనంగా శ్రీ పంచమి వేడుకలు

బాస‌ర‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జాము ఒంటిగంట‌న్న‌ర గంటలకు మంగళవాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి చండీవాహనం, వేదపారాయణంతో పాటు మహా పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, జ్ఞాన...
News

శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​, ఇద్దరు ముష్కరుల హతం

శ్రీ‌న‌గ‌ర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతంలో శ‌నివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ...
News

పాఠ‌శాల‌ల్లో మ‌తమార్పిడుల‌పై గ‌ళ‌మెత్తిన విద్యార్థి లోకం

మేడ్చల్: త‌మిళ‌నాడు రాష్ట్రం, తంజావూరులోని స్కూల్ యజమాన్యం క్రైస్త‌వ‌ మతమార్పిడి చేసుకోమని ఒత్తిడిచేసిన కారణంగా విద్యార్థి లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన విష‌యం విదిత‌మే. క్రిస్టియన్ మిషనరీ మాఫియా వ‌ల్లే ఈ ఘోరం జ‌రిగింద‌ని, ఈ మాఫియా మతమార్పిడులకు పాల్పడుతూ విద్యార్థులను వేధిస్తోందని...
News

పాకిస్థాన్‌లోని హింగ్లాజ్ దేవి శక్తిపీఠంపై దాడులు

జిత్తులమారి చైనా హస్తం? ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఉన్న ప్రసిద్ధ హింగ్లాజ్ దేవి శక్తిపీఠం మరోసారి విధ్వంసానికి గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేవలం గత సంవత్సరంలో 22 సార్లు మతోన్మాద ముస్లింలు మందిరంపై దాడి చేశారు. దేశ విభజన తర్వాత 51...
News

ఐసిస్‌ అధినేత అబు ఇబ్రహీం అల్‌ ఖురేషీ హతం

న్యూఢిల్లీ: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ (ఐసిస్‌) అధినేత అబు ఇబ్రహీం అల్‌ హషిమీ అల్‌- ఖురేషిని అమెరికా బలగాలు హతమార్చాయి. ఈ మేరకు ఖురేషీని సిరియాలో హతమార్చినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ట్వీట్‌ చేశారు. ‘గత రాత్రి నా...
News

చైనాకు చెక్ పెట్టుకునేందుకు నిర్ణయం

350 రకాల ముడిసరుకు పై కస్టమ్స్ సుంకం రద్దు న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ ప్రోత్సహించడానికి 350 ముడిసరకులపై కేంద్రం కస్టమ్స్ సుంకం మినహాయింపులను ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 40కి పైగా ఉత్పత్తుల మీద కస్టమ్స్ మినహాయింపులను ప్రకటించినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్...
News

ఉగ్రమూకలతో ముందెన్నడూ లేని సవాళ్ళు!

న్యూఢిల్లీ: సమీప భవిష్యత్‌లో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి ఉంద‌ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె చెప్పారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్‌ వార్‌ఫేర్‌ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయని తెలిపారు. అణు పాటవమున్న పొరుగు...
1 1,930 1,931 1,932 1,933 1,934 2,434
Page 1932 of 2434