అలీగఢ్లో రాజా మహేంద్ర ప్రతాప్సింహ్ స్టేట్ యూనివర్సిటీ పనులకు ప్రధాని శంకుస్థాపన
లక్నో: అలీగఢ్లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి, ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్...









