News

News

భయంకరమైన వామపక్ష తీవ్రవాది మోతీరామ్‌ అరెస్టు

బీజాపూర్‌: మావోయిస్టుల అత్యంత శక్తివంతమైన బెటాలియన్‌లలో ఒకటైన పిఎల్‌జిఎ-1 సభ్యుడు, భయంకరమైన వామపక్ష తీవ్రవాది మోతిరామ్‌ను భద్రతా దళాలు బీజాపూర్‌లో అరెస్టు చేశాయి. అందిన సమాచారం మేరకు ఆదివారం (సెప్టెంబర్‌ 12), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌),...
News

హిందూ మహిళతో ముస్లిం వ్యక్తి రెండో వివాహం చెల్లదు’

గువాహటి: ముస్లిం మతానికి చెందిన వ్యక్తి హిందూ మహిళను రెండో వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు కాదని గువాహటి హైకోర్టు ఇచ్చింది. ప్రత్యేక వివాహ చట్టం-1954 కూడా ఈ పెళ్లిని కాపాడలేదని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ...
News

చైనా ఔషధ ముడిసరుకుపై కేంద్రానికి అరబిందో ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఔషధ పరిశ్రమకు కీలకమైన ముడి ఔషధాలు, ఏపీఐల కోసం చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని, ఈ విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఫార్మా పరిశ్రమతో కలిసి బల్క్‌ ఔషధాల పార్కులు ఏర్పాటు...
News

భూ ప్రకంపనలతో దద్దరిల్లిన అండమాన్‌, నికోబార్‌ దీవులు!

న్యూఢిల్లీ: అండమాన్‌, నికోబార్‌ దీవులు భూ ప్రకంపనలతో మరోసారి దద్దరిల్లాయి. కేంద్ర భూభాగమైన అండమాన్‌, నికోబార్‌ దీవుల నుంచి క్యాంబ్‌ బెలే బే వరకు బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్కోలోజీ(నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్కోలజీ).. రిక్టర్‌...
ArticlesNews

నదీ ప్రవాహాలతో ఆటలాడుకుంటూ ప్రజలకు ప్రాణ ప్రదాత అయిన ‘భారతరత్న’ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఉన్నపళాన ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు ఉరిమాయి. మెరుపులు మెరిశాయి. జల్లుగా ప్రారంభమైన వర్షం ఉద్ధృతమై నింగీ నేలను కలిపేసింది. నీరు కాలువలై ప్రవహించింది. చెట్ల కొమ్మలు, రాళ్లు ప్రవాహంలో కొట్టుకు పోసాగాయి. ఇవన్నీ పరిశీలిస్తూ వరండాలో నిలుచున్న ఆరేళ్ల బాలుడు ఆశ్చర్యపోయాడు....
News

ఒడిశా తీరంలో చిక్కుకున్న 30 విశాఖ బోట్లు!

విశాఖ: విశాఖపట్నం నుంచి 30 బోట్లతో చేపల వేటకు వెళ్ళిన ఇక్కడి మత్స్యకారులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒడిశా తీరంలో చిక్కుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విశాఖ మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు గంజాం పోర్ట్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నారు....
News

అన్య‌మ‌త ప్ర‌చారానికి పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు!

శ్రీశైలం: శ్రీశైలంలో అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఇద్దరు యాచకులు అన్యమత చిహ్నాలు కలిగి ఉండటంపై అప్రమత్తమయ్యారు. అన్యమత చిహ్నాలు కలిగి ఉన్నారన్న ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు....
News

పోలీసుల అదుపులో దేశద్రోహులు!

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లా చాందిపూర్‌లో ఉన్న డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు తాత్కాలిక సిబ్బందిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను విదేశీ సంస్థలకు ఫోన్‌లో సమాచారం అందిస్తున్నట్టు...
News

దేశంలో బాంబు పేలుళ్ళకు ఉగ్ర కుట్ర!

భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు ఢిల్లీ: దేశంలో బాంబు పేలుళ్ళకు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అయితే, దీనిని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు భగ్నం చేయడంతో భారీ ముప్పు తప్పింది. అయోధ్యతో పాటు నవరాత్రి వేడుకల్లో పేలుళ్లకు...
News

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

స్పెషల్‌ ట్రైన్లు పొడిగించిన రైల్వే శాఖ విజయవాడ: కరోనా వల్ల రైళ్ళ రద్దు, ఆ తర్వాత కొద్దిపాటి రైళ్ళు రాకపోకలు సాగించిన విషయం విదితమే. ప్రస్తుతం రైళ్ళ రాకపోకలు ఊపందుకున్నాయి. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో సౌత్‌ ఇండియన్‌ రైల్వే పలు...
1 1,920 1,921 1,922 1,923 1,924 2,292
Page 1922 of 2292